కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్, పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2020 పై తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ..
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రత్యేక దృష్టి ఉందని బడ్జెట్ ముందు వరకు హోరెత్తించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత కేంద్రం రాష్ట్రానికి మొండి చేయి చూపించిందంటూ విజయసాయిరెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని టీడీపీ పేర్కొంది. 22 మంది ఎంపీలున్న వైసీపీ, కేంద్రం మెడలు వంచటమంటే ఇదేనా? అని టీడీపీ మండిపడింది.
Bank Deposit insurance cover Hikes | గతంలో బ్యాంకులు దివాలా చేసిన సమయంలో డిపాజిట్లు చేసిన ఖాతాదారులకు ఇన్సూరెన్స్ నగదు కేవలం లక్ష రూపాయలు మాత్రమే లభించేది. తాజా ప్రతిపాదనతో రూ.5లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది.
Union budget 2020 for agriculture: రైతులకు నాబార్డు స్కీమ్ వర్తింపచేస్తామని, రైతుల కోసం కృషి ఉడాన్ పథకం తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
నేడు Union Budget 2020ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు. అయితే ఫిబ్రవరి 1 నుంచి కొన్ని అంశాలకు కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో పర్యాయం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. కేంద్ర బడ్జెట్ 2020లో ఈ అంశాలపై ప్రకటన ఉంటుందని సామాన్యులు ఆశిస్తున్నారు.
పార్లమెంటు 251వ బడ్జెట్ సమావేశాలను రాజ్యసభలో ఫలప్రదంగా నిర్వహించడంలో అన్ని పార్టీలూ సహకారం అందించాలని రాజ్యసభ చైర్మన్ శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు కోరారు. సభను అడ్డుకోకుంటే..
Union Budget 2020 | దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం దగ్గరకొచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయంలో ఉద్యోగులకు అనుకున్నంత ఊరట లభించలేదనే చెప్పుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని.. అందుకోసం కేంద్రం నుండి నిధులను పొందాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురే ఎదురైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.