తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత 24గంటల్లో ఆదివారం (జనవరి 17న) రాత్రి 8గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 206 కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గత 24గంటల్లో శనివారం (జనవరి 16న) రాత్రి 8గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 299 కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గతంలో నమోదైన కేసులకంటే ప్రస్తుతం రాష్ట్రంలో భారీగా తగ్గుతున్నాయి. నిత్యం 500లకు లోపే కేసులు నమోదవుతున్నాయి.
తెలంగాణలో కోవిడ్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గతంలో నమోదైన కేసులను పోల్చుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.
BJP Telangana Chief Bandi Sanjay Kumar: తమతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 30 మంది వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారని, బీజేపీ శ్రేణులతో టచ్లో ఉన్నారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ( డిసెంబరు 26న ) శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 472 కరోనా కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations ) పై తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ వేడుకులకు అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ (GHMC) పరిధిలో 115 కేసులు నమోదయ్యాయి.
Coronavirus cases in Telangana: గత వారం తగ్గినట్లే కనిపించినా.. తాజాగా పాజిటివ్ కేసులు పెరిగాయి. నిన్న (గురువారం) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 551 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,80,195కి చేరింది.
Telangana COVID-19 Positive Cases: తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లే కనిపించినా.. తాజాగా కేసులు పెరిగాయి. నిన్న (బుధవారం) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 509 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Telangana COVID-19 Cases: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. దాంతో రాష్ట్రంలో తగ్గుముఖం పట్టినట్లే కనిపించిన కరోనా కేసులు తాజాగా పెరిగాయి. నిన్న (మంగళవారం) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 536 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
KTR To Inaugurate Double Bed Room Houses In Hyderabad : దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో అధికార పార్టీ టీఆర్ఎస్ గేర్ మార్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల 50వేల భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ల దిశగా ప్రకటన వచ్చింది. ఈ క్రమంలో తాజాగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభం చేపడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.