ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. జగన్కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయిందన్నారు. తెలుగుదేశం పార్టీ పడిలేచిన కెరటం అని అన్నారు.
Jd Lakshminarayana: ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీలో ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది బీఆర్ఎస్. కాపు బలిజ నేతల పై కేసీఆర్ ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే జనసేనలో కీలక నేతగా పని చేసిన తోట చంద్రశేఖర్ కు ఏపీ పగ్గాలు అప్పగించింది.
EX Minister Ganta Srinivasa Rao: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారడం ఖాయం.. వైసీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు అయింది.. సీఎం జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఫ్యాన్ గూటికి చేరుకోవడమే తరువాయి.. ఇది గత కొద్ది రోజులుగా జరిగిన ప్రచారం.. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న గంటా తాజాగా క్లారిటీ ఇచ్చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాతే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (డీఎస్సీ) పై విద్యాశాఖ తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుందని మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాకి తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.