7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త లభించనుంది. 18 నెలల డీఏ ఎరియర్స్పై మార్గం సుగమం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.
Central Government 7th Pay Commission DA Hike Latest Update. డీఏ (డియర్నెస్ అలవెన్స్) పెంపు కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది.
7th Pay Commission-DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న రోజు మరెంతో దూరంలో లేదు. డీఏ పెరగనుంది. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడనే విషయంపై స్పష్టత వచ్చేసింది.
7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. పెరిగిన డీఏ సెప్టెంబర్ జీతంతో లభించడమే కాకుండా..జూలై నుంచి వర్తించనుంది. నవరాత్రి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా డబ్బు లభించనుంది.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. ఫిట్మెంట్ విషయంలో ఆశించిన కీలక ప్రకటన వెలువడనుంది. ఫలితంగా కనీస వేతనం పెరగనుంది. ఆ వివరాలు మీ కోసం..
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. కరవు భత్యం మరోసారి పెరగబోతోంది. ఆగస్టు నెలలో జరిగే కేబినెట్ భేటీలో కీలకమైన ప్రకటన రానుంది. 7వ వేతన సంఘం సిఫార్సుపై తాజా అప్డేట్స్..
7th Pay Commission: 7వ వేతన సంఘం డీఏ పెంపు విషయమై కీలకమైన అప్డేట్ విడుదలైంది. మీడియా నివేదికల ప్రకారం కేబినెట్ భేటీ అనంతరం ఆగస్టు నెలలో నిర్ణయం తీసుకోనున్నారు. సిబ్బంది ఒక్కొక్కరికి 40 వేల వరకూ జీతం పెరగనుంది.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కరవు భత్యం జూలై 1 అంటే రేపట్నించి పెరగనుంది. ఏఐసీపీఐ తాజా గణాంకాలతో డీఏ 6 శాతం పెరగనుందని దాదాపుగా ఖరారైంది. అంటే జీతభత్యాలు ఏకంగా 40 వేల వరకూ పెరగనున్నాయి. ఆ వివరాలు ఇవీ..
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. జూలై నెల జీతం భారీగా పెరగనుంది. జూలైలో డీఏ 6 శాతం వరకూ పెరగనుంది. మరోవైపు పీఎఫ్, గ్రాట్యుటీ కూడా పెరగనున్నాయి.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభవార్త. జూలై 1 నుంచి డీఏ పెరగనుంది. డీఏ ఏకంగా 40 శాతానికి చేరుకోనుండటంతో భారీగా జీతాలు పెరగనున్నాయి. ఎప్పట్నించి పెరగనున్నాయో చూద్దాం..
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. ఫిట్మెంట్ అంశంపై శుభవార్త అందనుంది. అందుకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ శాలరీలో పెరుగుదల కన్పించనుంది.
Central Government: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. త్వరలో డిఏ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. డీఏ సహా మూడు కీలకమైన అంశాలపై కేంద్రం జూలై నెలలో నిర్ణయం తీసుకోనుంది.
మరో 20 రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. సాధారణంగా కొత్త సంవత్సరం (New Year 2022) అంటేనే అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సారి ఆ ఉత్సాహం రెట్టింపు కానుంది. ఎందుకంటే.. ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరి నుంచి డియర్నెస్ అలెవెన్స్ (డీఏ), హౌజ్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) పెంచనున్నట్లు తెలుస్తోంది.
DA hike for Central govt employees: కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్.. 3 శాతం డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance) పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.
Bank employees salaries, DA hike under 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటే బ్యాంకు ఉద్యోగులకు కూడా గుడ్ న్యూస్ (Good news to bank employees). డిఏ పెంపుతో ఆగస్టు నుంచి పెరగనున్న జీతాలు. డియర్నెస్ అలవెన్స్ (DA hiked) 27.79 శాతం పెరగడమే అందుకు కారణం.
AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త విన్పించింది. ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance), డీఆర్ పెంపు వివరాలపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిన్నర కాలం నుంచి ఆరు నెలలకు సవరించే తమ డీఏ, డీఆర్ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్నారు. నిత్యం పెరిగే ధరలకు అనుగుణంగా తమ డీఏ పెంపు, డీఆర్ సవరింపు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.