BRS Party : తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో కేంద్రంలో అనుకున్నది సాధిస్తారా? అక్కడ చక్రం తిప్పాలన కల నెరవేరుతుందా? అని నేతలు ఆలోచించుకుంటున్నారట.
Pilot Rohit Reddy : డ్రగ్స్ కేసులో భాగంగా పైలెట్ రోహిత్ రెడ్డికి, రకుల్ ప్రీత్ సింగ్ వంటి వారికి ఈడీ నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ ముందుకు రానున్నాడు.
PCC chief Revanth Reddy : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశాడు. డబ్బులిచ్చి పదవిని కొనుక్కున్నాడంటూ ఆరోపించాడు.
తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ జరుగుతోందా..? మాజీ మంత్రి ఈటల రాజేందర్కు బీజేపీలో అవమానాలు జరుగుతున్నాయా..? బండి సంజయ్తో గ్యాప్ పెరిగిందా..? పూర్తి వివరాల ఇలా..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు మరో 16 నెలల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే లాబీయింగ్లు మొదలయ్యాయి. బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లారు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్. వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
JP Nadda to Visit Telangana: బీజేపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన ఖరారైంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్నాయనే వార్తల నేపథ్యంలో బీజేపి అగ్రనాయకత్వం తెలంగాణలో మెరుపు పర్యటనలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
Governor Tamilisai : తెలంగాణ రాజకీయాలు ఢిల్లీని చేరుకున్నాయి. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళ సై హస్తినలో మకాం వేయనున్నారు. కేంద్ర పెద్దలతో గవర్నర్ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.
BRS Party office : దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ను విస్తరించే దిశగా తొలి అడుగు పడింది. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించారు.
Pinapaka MLA : పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. అభివృద్ది కావాలా? అరాచకం కావాలా? అంటూ ఓటర్లను ప్రశ్నించాడు.
CM KCR Delhi Tour: తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీకి వెళ్తున్నారు. కేసీఆర్ ఎప్పటిలాగే ఈ పర్యటనలోనూ వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనున్నారు. ఈ నెల 14న ఢిల్లీలో బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలోనే బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై వివిధ పార్టీల నేతలతో కేసీఆర్ కీలక మంతనాలు జరపనున్నారు.
Bandi Sanjay-KCR : బీఆర్ఎస్, వైఎస్సార్సీపీల విషయం మీద మాట్లాడుతూ బండి సంజయ్ కేసీఆర్ మీద ఆరోపణలు చేశాడు. కేసీఆర్ కుట్రలను తెలంగాణ సమాజం గ్రహిస్తోందని అన్నాడు.
BJP CM Jairam Thakur wins from Seraj against Congress Chet Ram. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగా బీజేపీ బోణి కొట్టింది. సెరాజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం జైరాం ఠాకూర్ భారీ విజయం సాధించారు.
Himachal Pradesh Election Result Latest Update: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను హీటెక్కిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య టఫ్ వార్ నడుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఎమ్మెల్యేలకు కాపాడుకునేందుకు క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టింది ఆ పార్టీ అధిష్టానం.
Gujarat-Himachal Election Results 2022: దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి విజయం సాధిస్తుందా..? కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుందా..? ఆమ్ ఆద్మీ సత్తా చాటుతుందా..? అనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
AAP Victory Reasons in MCD: ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరులేని విజయాన్ని సొంతం చేసుకుంది. 15 ఏళ్ల బీజేపీ కోటను బద్ధలు కొట్టింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పత్తాలేకుండా పోయింది. ఢిల్లీ ప్రజలు ఎందుకు బీజేపీని తిరస్కరించారు..? ఆప్ పార్టీకి కలిసి వచ్చిన అంశాలు ఏవి..?
Bandi Sanjay Vs Ktr: మంత్రి కేటీఆర్ డ్రగ్స్కు బానిస అయ్యారని.. రక్తం, వెంట్రుక నమూనాలిస్తే నిరూపిస్తానంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. తాను తంబాకు తింటానని పచ్చి అబద్దాలు చెబుతున్నారని.. తనకు ఆ అలవాటే లేదని స్పష్టంచేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన మాట్లాడారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.