Chandra Babu-Pawan kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో టీడీపీ ఛీప్ చంద్రబాబు రీసెంట్ గా భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీని లైట్ తీసుకుంటున్నారు ఏపీ బీజేపీ నేతలు.
కామారెడ్డి రైతులకు న్యాయం జరిగేంతవరకూ బీజేపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ స్పష్టం చేసింది. రైతులకు అన్యాయం చేస్తున్న మాస్టర్ ప్లాన్ రద్దుకు డిమాండ్ చేశారు.
Bandi Sanjay On Congress: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంపై బండి సంజయ్ స్పందించారు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లుంది కాంగ్రెస్ నేతల వ్యవహారం అంటూ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ నేతలపై కూడా ఆయన ఫైర్ అయ్యారు.
Revanth Reddy's Open Letter To CM KCR: కామారెడ్డి మునిసిపాలిటీ మాస్టర్ ప్లాన్ విషయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెంటనే స్పందించి రైతుల ఆందోళనలను విరమింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి తన లేఖ ద్వారా డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రాములు కుటుంబానికి ఎక్స్గ్రేషియా కింద కోటి రూపాయల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Hyderabad IT raids : హైద్రాబాద్లో రెండో రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఎక్సెల్ కంపెనీలో నిన్న ఏకకాలంలో 20 మంది టీం సభ్యులు కలిసి ఒకే సారి ఐటీ రైడ్స్ చేసిన సంగతి తెలిసిందే.
Renjarla Rajesh Comments on Saraswathi Matha: మొన్ననే ఒకడు అయ్యప్ప పుట్టుక గురించి తప్పుగా మాట్లాడితే.. నేడు సరస్వతీ మాత ఉనికి గురించి ఇంకొకడు అసభ్యంగా మాట్లాడటం హిందువులపై జరుగుతున్న దాడికి నిదర్శనం అని విశ్వహిందూ పరిషత్ నేతలు మండిపడ్డారు.
Bandi Sanjay slams CM KCR: తెలంగాణలో ఇక ఓట్లు అడిగే హక్కు సీఎం కేసీఆర్ కి లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇప్పటికే గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అలాగే వదిలేశారని.. హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ధికి ప్రధాని మోదీనే నిధులు ఇచ్చారు కానీ కేసీఆర్ చేసిందంటూ ఏమీ లేదని మండిపడ్డారు.
BJP-TDP Alliance in Telangana: తెలంగాణాలో బీజేపీ, తెలుగుదేశం పొత్తు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ ఉండగా ఆ అంశం మీద బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు
Telangana DGP : తెలంగాణ కొత్త డీజేపీ ఎవరు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. డీజేపీ మహేందర్ రెడ్డి పదవీ ఈ ఏడాదితో ముగియనుంది. కొత్త డీజీపీపై చర్చలు సాగుతున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సెస్ ఎన్నికలు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు షాక్ ఇచ్చాయి. బండి ఇలాఖాలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది.
Governor Tamilisai : రాష్ట్ర ప్రజల కోసం యాగం చేయడం గొప్ప విషయమని గవర్నర్ తమిళిసై అన్నారు. మేడ్చల్లోని డబిర్ పురలోని ఇస్కాన్ టెంపుల్లోని మహా సదర్శన నర్సింహ హోమంలో తమిళిసై పాల్గొన్నారు.
MLA purchase case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రేపు నందకుమార్ను ఈడీ ప్రశ్నించనుంది. ఈడీ విచారణ మీద ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశాడు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిగా ముందు అధికార పార్టీ బీజేపీకు షాక్ తగిలింది. మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బీజేపీకు రాజీనామా చేశారు. కళ్యాణ రాజ్య ప్రగతి పేరుతో కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు.
New Meaning To KCR Name వెఎస్సార్టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల తాజాగా కేసీఆర్ మీద కౌంటర్లు వేశారు. ఆమె కేసీఆర్ అనే పేరుకి కొత్త అర్థాన్ని ఇచ్చారు. ఇందులో కే అంటే కన్నీళ్లు అని, సీ అంటే చావులు అని, ఆర్ అంటే రోదన అని ఘాటుగా విమర్శలు గుప్పించారు.
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు తెలంగాణలో కొనసాగుతున్నాయి. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ల మీద కవిత కౌంటర్లు వేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.