Ap High Court ఏపీ హైకోర్టులో బిగ్ బాస్ షో మీద పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అశ్లీలత మితి మీరిందని, షోను బ్యాన్ చేయాలంటూ గత వారం బిగ్ బాస్ మీద పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే.
AP HIGH COURT: మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానసపుత్రిక. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు కావడంతో ఆయన వెనక్కి తగ్గారు. అయితే సైలెంట్ అయ్యారు కాని మూడు రాజధానుల విషయంలో తన నిర్ణయం మార్చుకోలేదని తెలుస్తోంది.
Online Tickets: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో బిగ్ షాక్ తగిలింది. సినిమా టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించాలన్న జగన్ సర్కార్ నిర్ణయానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్లు అమ్మాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది.
SSC Paper Leak Case: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న పదవ తరగతి పరీక్షా పేపర్ల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణకు మరో ఊరట లభించింది. ఈ కేసులో నారాయణ కూతుళ్లు, అల్లుడికి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరో 18 మందికి కూడా బెయిల్ ఇచ్చింది హైకోర్టు.
CJI NV Ramana: శాసన వ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఇందులో ఏది గొప్పంటే అర్ధమే లేదు. కానీ మూడింటికీ సరిహద్దులున్నాయి. ఎవరి హద్దు వారిదే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వి రమణ అదే అంటున్నారు.
Contempt of Court: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై మరో పిటీషన్ దాఖలైంది. అమరావతి రైతులు కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
AP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై పిటీషనర్ అభ్యంతరాలు, కారణాలు ఇలా ఉన్నాయి.
AP Inter Practical 2022: ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల జంబ్లింగ్ విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జంబ్లింగ్ విధానాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది. ఈ తీర్పుతో ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ను విద్యార్థులు వారి వారి కళాశాలల్లోనే రాసేందుకు అవకాశం ఉంది.
జంబ్లింగ్ విధానంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగాలన్న ఏపీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను కొట్టేస్తూ.. ఏపీ హై కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.. ఆ వివరాలు
Amaravati Capital News: ఏపీ మూడు రాజధానుల విషయంలో హైకోర్టును ఇచ్చిన తీర్పుపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు రాష్ట్ర హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. రాజధాని ఎంపిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి బాధ్యత ఉందని ఆమె మీడియాకు వెల్లడించారు.
AP Government: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. త్వరలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.
AP High Court: ఏపీ మూడు రాజధానుల విషయంలో హైకోర్టు తీర్పు వెలువడింది. సీఆర్డీఏ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలనే హైకోర్టు తీర్పు నేపధ్యంలో ఏం చేయలనే విషయంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు.
AP CRDA: ఏపీ మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కారుకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. అమరావతి రాజధానిగా.. మాస్టర్ ప్లాన్ను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
AP High Court Shock: ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. విజయవాడ సభ విజయవంతం కావడంతో ఊపుమీదున్న ఉద్యోగ సంఘాలకు హైకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది.
Undavilli Arun Kumar: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పీఆర్సీని సవాలు చేసే హక్కు ప్రభుత్వానికి లేదని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు మాజీ ఎంపీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం అభ్యతరం వ్యక్తం చేశారు.
AP High Court: కొత్త పీఆర్సీ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఉద్యోగులకు వివాదం నడుస్తోంది. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పీఆర్సీని సవాలు చేసే హక్కు ఉద్యోగులకు లేదని స్పష్టం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.