Amit Shah: ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు అధికారపార్టీ బీజేపీ అప్పుడే సిద్ధమైపోయింది. 2022లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ కీలక నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీకారం చుట్టినట్టే కన్పిస్తోంది. మేరా పరివార్ బీజేపీ పరివార్ కార్యక్రమంలో ఆయన కొత్త నినాదమిచ్చారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు.. కేంద్ర హోంమంత్రి అమిత్షా ఫోన్ చేసి మాట్లాడారు. ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను అమిత్ షాకు చంద్రబాబు వివరించినట్టు తెలుస్తోంది.
Amit Shah Tour: జమ్ముకశ్మీర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్లో శాంతి భద్రతలు, అభివృద్ధికి విఘాతం కల్గిస్తే సహించమంటూ ఉగ్రవాదులకు హెచ్చరిక జారీ చేశారు అమిత్ షా. పూర్తి వివరాలు ఇలా..
J&K statehood will be restored : కశ్మీర్ లోయలో అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని.. స్థానికంగా శాంతి సామరస్యాలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా అన్నారు. కశ్మీర్లో నూతన శకం మొదలైందన్నారు.
Sharad Pawar: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా శరద్ పవార్ ప్రకటించడం విశేషం. ఇటీవలి వార్తలకు ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అసలెందుకు ఈ భేటీ.
Amit Shah warns Pakistan refers to surgical strikes: ఇంకా మీరు ఇలాగే అతిక్రమణకు పాల్పడితే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ తప్పవని పాకిస్థాన్ను అమిత్ షా హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం ఈ సర్జికల్ స్ట్రైక్ అని వెల్లడించారు.
Attack on Asaduddin Owaisi's official residence in Delhi: అసదుద్దీన్ ఒవైసికి కేటాయించిన అధికారిక నివాసంపైనే ఈ దాడి జరిగింది. ఈ దాడిలో కిటీకి అద్దాలు, కాంపౌండ్ వాల్, గేటు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్రంగా స్పందించారు.
Amit Shah Nirmal meeting speech highlights, September 17 in Telangana history: సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సంగా అధికారికంగా నిర్వహిస్తాం అని ప్రకటించిన కేసీఆర్ వాగ్దానం ఏమైందని అమిత్ షా ప్రశ్నించారు. కేసీఆర్ ఎవరికి భయపడుతున్నాడు ? ఎందుకు భయపడుతున్నాడు ? తెలంగాణ నిజాం పరిపాలనలో ఉన్నప్పుడు నిర్మల్లో (Nirmal) 1000 మందిని ఉరితీసిన విషయం సీఎం కేసీఆర్కు గుర్తురావడంలేదా అని నిలదీశారు.
Amit Shah to visit Srisailam temple: అమరావతి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం పర్యటనకు రానున్నారు. శ్రీశైలం పర్యటనలో భాగంగా ముందుగా ఢిల్లీ నుంచి గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
Sharad Pawar: మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో తేడా వస్తోందా..ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వైఖరి దీనికి కారణంగా తెలుస్తోంది. మొన్న ప్రధానితో భేటీ..ఇవాళ అమిత్ షాతో సమావేశం దేనికి సంకేతమనే చర్చ ప్రారంభమైంది.
Satellite Mapping: దేశ సరిహద్దుల విషయంలో కాదు..రాష్ట్ర సరిహద్దు వివాదాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం తరచూ రావడం, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారింది. అందుకే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
KTR Criticise BJP Leader Etela Rajender: ఒకవేళ గతంలోనే ఈటల రాజేందర్ ఆత్మగౌరవం దెబ్బతిని ఉంటే, ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్ర మంత్రి పదవిలో ఎలా కొనసాగారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈటల రాజేందర్ది ఆత్మ గౌరవం కాదని, ఆత్మ వంచన అని వ్యాఖ్యానించారు.
Bandi Sanjay Kumar Delhi Tour: మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడిన అనంతరం హుజురాబాద్లో రాజకీయాలు మారుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం హుజురాబాద్ నుంచే తమ విజయం మొదలుపెట్టాలని భావిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.
Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది. ప్రభుత్వంలో నాయకత్వ మార్పు ఉండబోతుందా..యోగీ స్థానంలో మరో నేతకు అవకాశమిస్తున్నారా..యోగీ ఆకస్మిక ఢిల్లీ పర్యటనకు కారణమేంటి. రెండ్రోజుల పర్యటనలో ఏం జరగబోతుందనేది ఆసక్తిగా మారింది.
AP CM YS Jagan's Delhi tour: అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్.. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం అమరావతికి చేరుకుంటారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Yaas Cyclone live updates: యాస్ తుపాను తూర్పు-మధ్య బంగాళాఖాతం నుంచి వాయువ్య దిశలో కదులుతున్నట్టు భారత వాతావరణ శాఖ మంగళవారం మధ్యాహ్నం వెల్లడించింది. యాస్ తుపాను రానున్న 12 గంటల్లో ఉత్తర-వాయువ్య దిశలో కదిలి పెను తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు.
Raghurama Krishnam Raju shifted to Hyderabad: హైదరాబాద్ : వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు అరెస్ట్ వెనుక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుమతి, తెలంగాణ సీఎం కేసీఆర్ సహకారం ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. అలాగే రఘురామరాజు తన సొంత పార్టీపైనే బహిరంగ విమర్శలు చేయడాన్ని సైతం నారాయణ తప్పుపట్టారు.
West Bengal CM Mamata Banerjee | తృణమూల్ కాంగ్రెస్(TMC) పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ శుక్రవారం నాడు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు బెంగాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.