ఇటీవలే అమెరికాలో తెలుగు యువతీ జాహ్నవి మరణించిన సంగతి తెలిసిందే. అయితే జాహ్నవి మృతిపై అక్కడి పోలీస్ మృతిపై చులకనగా, నవ్వుతు మాట్లాడిన వీడియో ఒకటి బయటకి వచ్చింది. అతడి ప్రవర్తనపై భారత ఎంబసీ సీరియస్ గా స్పందించటంతో అతడిపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు.
Vibrio Vulnificus: కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం తేరుకుంటుందని సంతోషించేలోగా అగ్రరాజ్యం అమెరికా నుంచి కొత్త వ్యాధి కలకలం రేపుతోంది. అగ్రరాజ్యాన్ని ఇప్పుడు కొత్త బ్యాక్టీరియా తీవ్రంగా భయపెడుతోంది. శరీరంలో అవయవాల్ని తినేస్తున్న ఈ బ్యాక్టీరియా గురించి తెలుసుకుందాం..
T20 Mens World Cup 2024 Host Country: టీ20 వరల్డ్ కప్ 2024 వేదికకు సంబంధించి ఐసీసీ షాకింగ్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుండగా.. వేదికను మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు జోబైడన్ హత్యకు కుట్ర కేసులో తెలుగు యువకుడు ఇరుక్కున్నాడు. అమెరికాలోని మిస్సోరి స్టేట్లో ఉంటున్న సాయి వర్షిత్.. అక్కడి నుంచి వాషింగ్టన్ డీసీకి వచ్చి ఓ ట్రక్ను అద్దెకు తీసుకున్నాడు. ఆ ట్రక్తో వైట్హౌస్లోకి దూసుకెళ్లాడు. ట్రక్తో ట్రాఫిక్ బారియర్స్ను ఒకటిరెండుసార్లు ఢీ కొడుతూ ముందుకెళ్లేందుకు యత్నించాడు.
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "ఆదిపురుష్". మొదట విడుదల చేసిన టీజర్ పైన విమర్శలు వచ్చినా.. తరువాత విడుదల చేసిన టీజర్ అభిమానులని ఆకట్టుకోవటమే కాకుండా, సినిమాపై అంచాలనను పెంచేసింది. సినిమా విడుదలకు ఇంకా 20 రోజులు ఉన్నప్పటీకి, అమెరికాలో అప్పుడే ఈ సినిమా సందడి షురూ అయింది.
పిల్లలకి ఫోన్ ఇవ్వటం వలన భవిష్యత్తులో చాలా రకాల సమస్యలు వస్తాయని అమెరికాకి చెందిన ఒక ప్రముఖ సంస్థ వెల్లడించింది. పిల్లలు మొబైల్స్ వాడటం వలన మానసిక రుగ్మతలకు లోనవుతారని నిపుణులు తెలిపారు.
అమెరికాలో జరిగిన కాల్పుల్లో 9 మంది మృతి చెందగా.. ఒక సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న తాటికొండ ఐశ్వర్య అనే యువతీ కూడా మృతి చెందింది. ఆమె మృతి తో స్థానికంగా విషాదం నెలకొంది.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకొని మరోసారి అధికారం చేజిక్కించుకోలేక పోయారు. అయితే ఇటీవల యూఎస్ మహిళ జర్నలిస్ట్ జీన్ కారోల్ 1996 లో డొనాల్డ్ ట్రంప్ లైంగిక వేదింపులకు పాల్పడ్డట్లుగా పేర్కొంది.
Old Man Shoot Black Teen Boy In America: అమెరికాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన ఇంటి బెల్ మోగించాడని ఓ యువకుడిపై వృద్ధుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉండగా.. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Donald Trump arrested: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. 2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అమెరికా పోర్న్ స్టార్ స్టార్మీ డానియెల్ నోరు మూయించడం కోసం ఆమెకు భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పినట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Tennessee School Shootings Death Toll: బిబిసి ప్రచురించిన కథనం ప్రకారం నాష్విల్లెలో ఓ ప్రైవేట్ క్రిస్టియన్ సంస్థ నిర్వహిస్తోన్న స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ 200 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హటాహుటిన స్కూల్కి చేరుకుని ఆగంతకుడిని కాల్చిచంపారు.
Man Sentenced To 100 Years In Prison: ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో చిన్నారి అన్యాయంగా ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు ఎదుటి వ్యక్తిపై తుపాకీ పేల్చగా.. బుల్లెట్ అతనికి మిస్ ఓ చిన్నారి తలలో దూసుకెళ్లింది. దీంతో న్యాయస్థానం నిందితుడికి వందేళ్ల జైలు శిక్ష విధించింది.
US Tornado: అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. ఈ టోర్నడోల ధాటికి ఇప్పటి వరకు 25 మంది మృతి చెందగా...కొందరు గల్లంతయ్యారు. చాలా వరకు ఆస్తులన్నీ ధ్వంసమయ్యాయి.
Ecuador Earthquake News Updates: ఈక్వెడార్లో భారీ భూకంపం కారణంగా 14 మంది మరణించారు. 120 మందికి పైగా గాయపడ్డారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. అనేక భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది.
H1B Visa: అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలనుకునేవారికి గుడ్న్యూస్. అమెరికా హెచ్ 1 బి వీసా రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. మార్చ్ 1 నుంచి అమెరికా ప్రభుత్వం హెచ్ 1 బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియను రేపట్నించి ప్రారంభం కానుంది. ఆ వివరాలు మీ కోసం..
Ajay Banga as a World Bank President : ప్రస్తుతం వరల్డ్ బ్యాంకుకు డేవిడ్ మల్పస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇక అజయ్ బంగ విషయానికొస్తే.. ఇండియన్ అమెరికన్ అయిన అజయ్ బంగ ప్రస్తుతం జనరల్ అట్లంటిక్ అనే ఈక్విటి ఫమ్కి వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Who is Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిక్కీ హేలీకి పోటీగా మరో భారత సంతతికి చెందిన ప్రముఖ బిజినెస్మేన్ వివేక్ రామస్వామి వచ్చి చేరారు. తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవనున్నట్టు వివేక్ రామస్వామి ప్రకటించారు. దీంతో ఈ రేసులో నిలిచిన రెండో ఇండియన్ అమెరికన్గా వివేక్ రామస్వామి వార్తల్లోకెక్కారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.