Cheapest Recharge Plan Offering 1GB Data In Just 2 Rupees: స్మార్ట్ఫోన్ వినియోగదారులను తమ కంపెనీ సిమ్ కార్డులు వాడేలా చేసేందుకు టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లను తీసుకువస్తాయి. రీఛార్జ్ ప్లాన్ల తేవడంలో కంపెనీలు తమ పోటీ కంపెనీలకు మించి యోచిస్తుంటాయి. కేవలం 2 రూపాయలకే 1 జీబీ డేటాను పొందవచ్చు.
భారతదేశంలో ఎయిర్టెల్, జియో, విఐ, మరియు బీఎస్ఎన్ఎల్ అందించే అత్యంత తక్కువ ధర డేటా ప్లాన్ల వివరాలు మీకోసం. ప్రముఖ టెలికాం కంపెనీల నెలవారీ డేటా ప్లాన్, టాక్ టైమ్, ఎస్ఎంఎం ప్లాన్ల వివరాలు ఇవి..
Affordable Data Plan for Airtel, Jio, BSNL and Vi Customers: ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా (Vi), మరియు బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం చాలా తక్కువ ధరలో డేటా ప్లాన్లను అందిస్తున్నాయి. ఎయిర్టెల్, జియో, విఐ, మరియు బీఎస్ఎన్ఎల్ అందించే అత్యంత తక్కువ ధర డేటా ప్లాన్ల వివరాలు మీకోసం.
Gas Cylinder price: గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయిందని ఆందోళన చెందుతున్నారా..గూగుల్ పే మీకు శుభవార్త అందిస్తోంది. గూగుల్ పే ద్వారా సిలిండర్ బుక్ చేసుకోండి..భారీ డిస్కౌంట్ పొందండి.
ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) అతి తక్కువ ధరకు సరికొత్త ప్రిపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు కీలక రీఛార్జ్ ప్లాన్ వివరాలు ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ప్రైవేట్ టెలికాం సంస్థలకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. అతి తక్కువ ధరలకు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది.
రిలయన్స్ జియో వచ్చాకా టెలికాం రంగంలో అప్పటివరకు ఓ వెలుగు వెలిగిన టెలికాం నెట్వర్క్ కంపెనీలకు గడ్డుకాలం ఎదురైనంత పనైంది. అందుకు కారణం మిగతా టెలికాం ఆపరేటర్స్ కంటే తక్కువ టారిఫ్లు, రీచార్జులతో ఎక్కువ సేవలు అందించడమే.
రిలయన్స్ జియో ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్లో కింగ్ అని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( TRAI ) నిగ్గు తేల్చగా.. అప్ లోడింగ్ స్పీడ్లో వొడాఫోన్ టాప్ అని తేలింది. నవంబర్ నెలకుగాను ట్రాయ్ వెల్లడించిన గణాంకాల నివేదికలో ఈ విషయం స్పష్టమైంది.
జియో ప్రీపెయిడ్ వినియోగదారులకు రిలయన్స్ జియో సంస్థ శుభవార్తనందించింది. ప్లాన్ గడువు అయిపోయినప్పటికీ మే 3వ తేదీ వరకు ఇన్కమింగ్ సేవలను నిలిపివేయబోమని జియో ప్రకటించింది.
కొన్ని నెలల క్రితం టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను పెంచడమే వినియోగదారులను షాకింగ్ కు గురి చేసింది. అయితే ఇప్పుడు మరోసారి రిలయన్స్ జియో తన టారిఫ్ ధరలను పెంచడం మరింత షాక్ ఇస్తోంది. ప్రస్తుతం ఒక జీబీకి రూ.15 చొప్పున ఉన్న డేటా ధరలను రూ .20 కి పెంచాలని రిలయన్స్ జియో వెల్లడించింది.
అన్ని విషయాల్లో జియోతో పోటీ పడుతున్న ఎయిర్ టెల్ ....స్మార్ట్ ఫోన్ల విషయంలో కూడా తన పోటీ వైఖరిని కొనసాగిస్తోంది. ఇటీవలే జియో సంస్థ రూ.1500లకే స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి పోటీగా ఎయిర్ టెల్ కూడా తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ అందిస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా కార్బన్ మొబైల్స్ తో కలిసి సంయుక్తంగా రెండు 4జీ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. 'ఏ1 ఇండియన్ ', ' ఏ 41 పవర్' ఫోన్లను వరుసగా రూ.1,799కి, రూ.1,849కే అందిస్తున్నట్లు ప్రకటించింది. కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎయిర్ టెల్ సంస్థ ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.