Vijaya Sai Reddy Opens YSRCP Vizag Office: జమిలి ఎన్నికలు జరిగితే 2027లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి తెలిపారు. అందరూ సిద్ధంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు విజయ సాయి పిలుపునిచ్చారు.
Chandrababu Naidu Tribute To Potti Sri Ramulu: గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీని విధ్వంసం చేసిందని.. తాము 'హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజం లక్ష్యంగా' పని చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్పై విరుచుకుపడ్డారు.
Chandrababu First Reaction On One Nation One Election: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న జమిలి ఎన్నికలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి ఎప్పుడు వచ్చినా ఏపీలో అప్పుడే ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు.
Record Level Liquor Sales In Andhra Pradesh: కొత్తగా మద్యం విధానం అమల్లోకి రావడంతో ఆంధ్రప్రదేశ్లో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు. కొత్త విధానం అమల్లోకి వచ్చిన రోజే వైన్స్, బార్లకు బారులు తీరారు. ఫలితంగా మూడు నెలల్లోనే రికార్డు స్థాయిలోనే భారీగా విక్రయాలు జరిగాయి. మందుబాబులకు మందు.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Avanthi Srinivas Resigns to YSRCP: మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన చెప్పారు. అయితే త్వరలో జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.
YS Jagan Mohan Reddy on Chandrababu Naidu: సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని.. ప్రతి నెలా ఓ అంశాన్ని పట్టుకొస్తన్నారని విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ రేషన్ మాఫియా వచ్చిందన్నారు.
YS Jagan Hot Comments AP Liqour Policy: తాము అమలు చేసిన మద్యం విధానాన్ని రద్దు చేసి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ఎక్కడ చూసినా మద్యం ప్రవహిస్తోందని చెప్పారు.
YS Jagan Slams On Chandrababu: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో సీఎం చంద్రబాబు చేసినంత బాదుడు దేశ చరిత్రలో ఎవరూ చేయలేదని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ.. ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు.
Chandrababu Plans To Again Old 13 Districts: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సీఎంగా వైఎస్ జగన్ 26 జిల్లాలుగా చేసిన వాటిని రద్దు చేసి తిరిగి 13 జిల్లాలు కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనే వార్త కలకలం రేపుతోంది.
YS Sharmila Slams YS Jagan Sold AP Ports To Gautam Adani: గౌతమ్ అదానీ లంచం వ్యవహారంలో మరోసారి వైఎస్ జగన్ను ఆయన సోదరి వైఎస్ షర్మిల విమర్శించారు. జగన్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
YS Jagan Sent Legal Notice To Top Telugu Media Houses: తనకు సంబంధం లేకపోయినా గౌతమ్ అదానీ లంచం వ్యవహారంలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న మీడియాపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రెండు మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపించారు.
YS Jagan Meet With Krishna District Leaders: అధికారం కోల్పోయిన తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్ మళ్లీ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు భరోసానిచ్చే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ ఎలా ఉంటదో చెప్పి తాను అండగా ఉంటానని ప్రకటించారు.
RK Roja Fire On YS Sharmila On Adani Bribe Dispute: ఆంధ్రప్రదేశ్లో గౌతమ్ అదానీ అవినీతి వ్యవహారం వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్సార్సీపీ అనేలా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Swaroopanandendra Swamy Vacats Andhra Pradesh: సీఎం చంద్రబాబు దెబ్బకు దేశంలోనే ప్రఖ్యాతి పొందిన ఓ స్వామిజీ ఆంధ్రప్రదేశ్ను వీడారు. గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన స్వామిజీ ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కోలేక హిమాలయాలకు వెళ్లారని సమాచారం.
YS Sharmila Challenge To Ex CM YS Jagan Swear: అమెరికాలో కేసు నమోదైన వేళ గౌతమ్ అదానీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో చిచ్చు రేపగా.. వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో గవర్నర్కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
Raghu Rama Krishna Raju Custodial Torture Allegations: ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధించిన కేసులో కీలక అధికారిగా ఉన్న విజయపాల్ అరెస్టవడంతో ఏపీలో కలకలం రేపింది.
YS Sharmila Letter To Chandrababu On Adani Bribe Issue: అమెరికా బయటపడిన గౌతమ్ అదానీ లంచం ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కల్లోలం రేపుతుండగా.. తాజాగా ఆ వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల సంచలన లేఖ రాశారు.
Andhra Pradesh Assembly And Council Adjourned Indefinitely: అసెంబ్లీలో మొత్తం అధికార సభ్యులే ఉన్న వేళ అసెంబ్లీ సమావేశాలు చప్పగా కొనసాగాయి. ఎలాంటి తీవ్రమైన చర్చలు లేకుండానే మండలి, అసెంబ్లీలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
YS Jagan He Did Bribe With Gautam Adani: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన అదానీ లంచం వ్యవహారం మాజీ సీఎం వైఎస్ జగన్కు అంటుకుంది. అదానీతో జగన్ లంచం తీసుకున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.