Telugu Desam Party: ఏపీలో అధికారంలోకి వచ్చామన్న సంతోషం టీడీపీ సీనియర్లలో కనపడడం లేదా..? కొందరు మంత్రులుగా ఉన్నా వారిలో సైతం అసంతృప్తి ఉందా..? దశాబ్దాలుగా చంద్రబాబు కోటరీగా ఉన్న నేతలు సైతం ఎందుకు సడన్ గా కామ్ అయ్యారు..? పార్టీ పెద్దలు సీనియర్లను పక్కకు పెట్టారా లేదార సీనియర్లే పార్టీనీ పట్టించుకోవడం లేదా..? అసలు తెలుగుదేశంలో ఏం జరుగుతుంది ..?
Devara Song Insta Reels Driver Lovaraju Meets Nara Lokesh: సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఆగ్రహానికి గురయిన డ్రైవర్ తిరిగి ఉద్యోగం పొందిన విషయం తెలిసిందే. ఆ ఉద్యోగి మంత్రి నారా లోకేశ్ను కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ వార్తల వైరల్గా మారింది.
Chandrababu Bought 5 Acre Land In Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిపై కంకణం కట్టుకున్న సీఎం చంద్రబాబు తన నివాసాన్ని కూడా రాజధాని ప్రాంతంలోనే నిర్మించుకోనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఐదెకరాలు భూమి కొనుగోలు చేశారని సమాచారం. ఆ భూమి ఎక్కడ.. ఎంత ధర తెలుసుకుందాం.
YS Sharmila Slams YS Jagan Sold AP Ports To Gautam Adani: గౌతమ్ అదానీ లంచం వ్యవహారంలో మరోసారి వైఎస్ జగన్ను ఆయన సోదరి వైఎస్ షర్మిల విమర్శించారు. జగన్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
Pawan Kalyan Big Plan In Kakinada Port PDS Rice Smuggling: ఆంధ్రప్రదేశ్లో పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టులో చేసిన హంగామాపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. అయితే అక్కడ టీడీపీ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక పెద్ద ప్లానే ఉందని సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
YS Jagan Sent Legal Notice To Top Telugu Media Houses: తనకు సంబంధం లేకపోయినా గౌతమ్ అదానీ లంచం వ్యవహారంలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న మీడియాపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రెండు మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపించారు.
Chandrababu Distributes NTR Bharosa Pensions: రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని.. రతనాలసీమ చేసే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దానికి మీ ధైర్యం.. ఆశీర్వాదం కావాలని అనంతపూర్ ప్రజలను కోరారు.
JC Prabhakar Reddy Warning To Ananta Venkatrami Reddy: తనకు కోపం.. రోషం ఉందని... కొట్టడం కూడా తెలుసు అని టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిపై మళ్లీ విరుచుకుపడ్డారు.
Political Leaders Photoshoot At Tirumala: తిరుమల ఆలయంలో వరుసగా వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రధానాలయం ముందు రాజకీయ నాయకులు హల్చల్ చేశారు. మందీమార్బలంతో వచ్చి ఫొటో షూట్తో నానా హంగామా చేశారు. టీడీపీ, వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు చేసిన ఫొటోషూట్ తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ అంశం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లిందని సమాచారం.
Political Leaders Tirumala Photoshoot: పవిత్రమైన తిరుమల ఆలయంలో మరో వివాదం చోటుచేసుకుంది. ప్రధానాలయం ముందు రాజకీయ నాయకులు ఫొటో షూట్ చేసుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లినట్లు సమాచారం.
Cm Chandra babu Naidu: సర్కార్ అధికారంలో ఉండగా.. ప్రతిపక్ష నేతలను పరుష పదజాలంలో దూషించారు..!వైసీపీ పెద్దల అండదండలతో కుటుంబసభ్యులను వదిలిపెట్టలేదు..! కానీ రాష్ట్రంలో సర్కార్ మారిపోగానే.. అప్పట్లో చెలరేగిపోయిన నేతల నోళ్లకు తాళం పడింది. తప్పైపోయింది.. క్షమించండి అంటూ కొందరు పోస్టులు సైతం పెడుతున్నారు.. మరి వారి విషయంలో కూటమి సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది..! సినీ ఇండస్ట్రీకి చెందిన ఆ ముగ్గురు కటాకటాల వెనక్కి వెళ్లడం ఖాయమా..!
Cm chandra babu: వైసీపీ నేతలకు కూటమి సర్కార్ ఉక్కిరిబిక్కిరి చేస్తోందా..! గత వైసీపీ సర్కార్లో రెచ్చిపోయిన లీడర్లకు చుక్కలు చూపిస్తోందా..! ఇప్పుడు కూటమి సర్కార్ ఆ నేతను టార్గెట్ చేసిందా..! గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్పై వ్యక్తిగత దూషణలకు దిగిన ఆయనకు చెక్ పెట్టిందా..! సర్కార్ చర్యతో ఆయన పరేషాన్ అవుతున్నారా..!
GV Anjaneyulu Panchumarthi Anuradha Appointed As Chief Whips: ఆంధ్రప్రదేశ్లో శాసన పదవులకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదవుల్లో జనసేన పార్టీ, బీజేపీలకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో పదవుల పందేరం ముగిసింది.
Chandrababu: అధికారంలోకి వచ్చాక తొలిసారి దళిత జాతిపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమై దళిత జాతి ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. దళితుల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ప్రకటించారు.
SC ST MLAs Meets To Chandrababu: ఒక్కో హామీ నెరవేరుస్తూ వస్తున్న సీఎం చంద్రబాబు తాజాగా దళితుల అంశంపై కూడా దృష్టి సారించారు. ఈ సందర్భంగా దళిత సమస్యలపై ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.
Who is Next Tuda Chairman: నామినేటెడ్ పోస్టులు కోసం కూటమి ప్రభుత్వంలో చాలా మంది ఆశావహులు ఎదురు చూస్తున్నారు. మొదటి లిస్టులో కొన్ని పోస్టులు మాత్రమే ప్రకటించారు. టిటిడి చైర్మన్ పదవిని ఇప్పటికే ప్రకటించేశారు. అయితే ఇప్పుడు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా ఛైర్మన్ పదవని ఎవరికి ఇవ్వబోతున్నారు..! ఈ పోస్టు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి చాలామంది లీడర్లు పోటీ పడుతున్నారు. మరి చంద్రబాబు ఈ పదవిని ఎవరికి ఇవ్వబోతున్నారు..!
YS Vijayamma Letter: కారు ప్రమాదంతో తన హత్యకు కుట్ర చేశారని వస్తున్న వార్తలపై వైఎస్ విజయమ్మ ఖండిస్తూ లేఖ విడుదల చేశారనే వార్త కలకలం రేపింది. తన కుమారుడిపై జరుగుతునన దాడిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందరభంగా కొన్ని ప్రకటనలు చేశారు.
Vangalapudi Anitha First Reaction Deputy CM Pawan Kalyan Comments: హోంమంత్రి పోస్టును ఇచ్చేయాలని తనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కొన్ని నిమిషాల్లోనే హోంమంత్రి అనిత స్పందించారు. పవన్ వ్యాఖ్యలకు స్పందించకుండా ఇతర విషయాలపై ఆమె మాట్లాడారు. తిరుమలలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
YS Vijayamma Car Accident: కారు ప్రమాదంతో తన హత్యకు కుట్ర చేశారని వస్తున్న వార్తలను వైఎస్ విజయమ్మ ఖండించారు. తన కుమారుడు పేరు పెట్టి దుష్ప్రచారం చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇది జుగుప్సకరమని పేర్కొన్నారు.
Women Kissed To CM Chandrababu Viral Video: ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబుకు వింత అనుభవం ఎదురైంది. ఓ మహిళ దూసుకొచ్చి ముద్దు ఇవ్వడం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.