Chandrababu Flood Rescue Operations: విజయవాడ జలదిగ్బంధం కావడంతో ప్రజలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. రోజంతా సమీక్షలు జరిపిన సీఎం బాధితుల కోసం అర్ధరాత్రి సహాయ కార్యక్రమాల్లో మునిగారు. బాధితులకు ఆహారం, నీళ్లు అందించి ధైర్యం చెప్పారు. అర్ధరాత్రి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు.
Telugu Desam Party Cancelled Celebrations Amid Heavy Rains: రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే సంబరాలు చేసుకోవరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. కేక్ కటింగ్లు.. బాణాసంచా కాల్చడం వంటివి చేయరాదని ప్రకటించింది.
Nandamuri Balakrishna Shocked To YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సినీ నటుడు బాలకృష్ణ భారీ దెబ్బ కొట్టాడు. వైఎస్సార్సీపీని కోలుకోలేని విధంగా చేశాడు.
Chandrababu Naidu Next Target Kodali Nani: గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన కొడాలి నాని లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిన నానిని మరింత దెబ్బతీసేందుకు గుడివాడలో ఆయన పర్యటిస్తున్నారని సమాచారం.
Chandrababu Focus On Telangana TDP: ఏపీలో మాదిరి తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఇక ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు.
Big Shock To YS Jagan Six Rajya Sabha MPs Ready To Resign: అధికారం కోల్పోయి తీవ్ర సంక్షోభంలో ఉన్న మాజీ సీఎం జగన్కు మరో భారీ ఎదురుదెబ్బ తగలనున్నట్టు కనిపిస్తోంది. పార్టీ ఎంపీలు త్వరలో రాజీనామా చేస్తున్నట్లు సమాచారం.
Chandrababu Govt Appointed 9 Members Committee For Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. రాజధాని అభివృద్ధిపై ఓ కమిటీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
YS Jagan Likely To Another Odarpu Yatra: టీడీపీ అధికారంలోకి వచ్చాక భయాందోళనలో ఉన్న పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రంగంలోకి దిగనున్నారు. అది ఓదర్పు యాత్రనా? లేక మరేటో తెలియదు కానీ జగన్ ప్రత్యక్ష పోరాటానికి దిగారు.
JC Prabhakar Reddy: టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు. ఓ పని మీద ఇంటికి వచ్చిన న్యాయవాది శ్రీనివాసులును ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి బయటకి లాక్కెళ్లారు. కాళ్లు, చేతులు పట్టుకుని గేటు బయట పడేశారు.
YS Jagan Reacts On Vinukonda Incident: ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దారుణాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీల రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు. రౌడీలను ప్రోత్సహించడానికి సిగ్గులేదా అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్, వగలపూడి అనితను నిలదీశారు.
Chandrababu Naidu New Official House At Delhi: టీడీపీ అధినేత, ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అధికారిక నివాసం ఇచ్చింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు బుధవారం ఆ ఇంటిలో గృహ ప్రవేశం చేశారు.
TDP Guntur West MLA Galla Madhavi Bike Ride: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రత్యేకత చాటుతున్నారు. నియోజకవర్గంలో బైక్పై పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఆమె పర్యటన వైరల్గా మారింది.
Big Shock To SVSN Sharma No MLC Ticket: అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన పిఠాపురం టీడీపీ ఇన్చార్జ్ ఎస్వీఎస్ఎన్ శర్మకు భారీ షాక్ తగిలింది. పవన్ కల్యాణ్కు టికెట్ త్యాగం చేస్తే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శర్మను పట్టించుకోవడం లేదు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో శర్మకు మొండిచేయి చూపారు.
Chandrababu Naidu Plot Bribe Deputy Surveyor Suspend: సామాన్యులనే కాదు వీఐపీలను కూడా ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడికే లంచం బెడద తప్పలేదు. కుప్పంలో చంద్రబాబుకు సంబంధించిన స్థలం విషయమై లంచం అడిగిన ఓ అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
TDP Announces Toll Free Number For Public Grievances: మీకు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా? అయితే ఒక్క క్షణం ఆగండి.. ఒకే ఒక ఫోన్తో మీ సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించవచ్చు.
Unguturu TDP Leader Mandava Ramyakrishna Died In Road Accident At Shirdi: తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కావడంతో మొక్కు తీర్చుకునేందుకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఆమె మృతి యావత్ తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాదం నింపింది.
Butta Renuka Meets Anam Ramanarayana Reddy: అధికారం కోల్పోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడే వారి సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. మాజీ ఎంపీ బుట్టా రేణుక పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోసారి వైసీపీ నుంచి ఆమె టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉంది.
Palla Srinivas Rao Yadav Appoints TDP President: ఊహించినట్టుగానే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు పల్లా శ్రీనివాస్ రావు యాదవ్కే దక్కాయి. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గాజువాక ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీనివాస్ వైపు చంద్రబాబు మొగ్గుచూపారు.
Palla Srinivas Yadav Appoints As TDP AP President: ఊహించినట్టుగానే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు పల్లా శ్రీనివాస్కే దక్కాయి. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ పొందడమే అతడికి అధ్యక్ష బాధ్యతలు దక్కేలా చేసింది.
YSRCP Counter Attack On Rushikonda Palace TDP Allegations: గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రిషికొండ భవనంపై ప్రధాన పార్టీల మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. ఆ రెండు పార్టీలు విమర్శ, ప్రతివిమర్శలు చేసుకోవడం ఆసక్తికరం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.