BRS Working President KTR: మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో కంటే.. ప్రతిపక్షంలో ఉంటేనే చాలా డేంజర్ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఫిబ్రవరి నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని చెప్పారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు.
Telangana Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజార్చుకున్న బీఆర్ఎస్ రూటు మార్చిందా..? కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంతో ముందుకెళుతోందా..? ఒక వైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రజల మద్దతు కోసం కొత్త బాట పట్టిందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
KTR New Year Celebrations: నూతన సంవత్సర వేళ పారిశుధ్య కార్మిలకులతో కలిసి భోజనం చేస్తూ.. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా తమ సమస్యలను కేటీఆర్ దృష్టికి వాళ్లు తీసుకువచ్చారు.
Anasuya on KTR: తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉండే నటి అనసూయ. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ ఎలక్షన్స్ లో ఓడిపోయిన తరువాత కేటీఆర్ వేసిన పోస్ట్ కి స్పందించిన అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది..
KTR: ఏదైనా సరే ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడే అతి కొద్ది మంది సెలబ్రిటీస్ లో నిర్మాత బండ్ల గణేష్ ఒకరు. తాజాగా ఆయన మంత్రి కేటీఆర్ పైన చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి
KTR Tweet: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకు అభినందనలు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Minister KTR Power Presentation: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేసిన అభివృద్ధిని మంత్రి వివరించారు. తెలంగాణలో విప్లవాత్మక మార్పులు చేశామన్నారు.
KTR Fires On Revanth Reddy: సన్నకారు రైతులకు మూడు గంటల నాణ్యమైన విద్యుత్ సరిపోతుందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. ప్రజలు కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 3, 4 గంటల కరెంట్ కూడా రాలేదన్నారు.
Bandi Sanjay Speech at Sircilla BJP Rally: మంత్రి కేటీఆర్ అడ్డా సిరిసిల్లలో ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఎటాక్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలేనని.. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. సిరిసిల్ల బీజేపీ అభ్యర్థిగా రాణిరుద్రమదేవి నేడు నామినేషన్ వేశారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగ సాగుతున్న సంగతి తెలిసిందే! నిన్న జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు ఈ రోజు తెలంగాణ భవన్ లో కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది, విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ బిజీ బిజీ గా మారుతున్న నేపథ్యంలో మిర్యాలగూడ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ గారు ప్రసంగించారు. ఆ వివరాలు..
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో రాజాకీయ పార్టీలు యాక్టివ్ గా పాల్గొంటున్నాయి. విమర్శలు చేస్తూ ప్రతి విమర్శలు చేస్తూ బిజీ బిజీ గా మారుతున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బీజేపీ మరియు కిషన్ రెడ్డిపై ధ్వజమెత్తారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అసమ్మతి నాయకులు పార్టీలను వీడి మరో పార్టీలో చేరుతున్నారు. బీజేపీని వీడి సొంత గూటికి చేసిన రాజ్ గోపాల్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..?
గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ మంచి అభివృద్ధి పథంలో నడుస్తుంది. ప్రలోభాలకు గురవ్వకుండా వరుసగా మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అని కరీంనగర్ లో జరిగిన ప్రజాఆశీర్వాద సభలో కేటీఆర్ పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.