TPCC Chief Revanth Reddy: చంద్రబాబు నాయుడు ఆనాడు నిజాం షుగర్ ఫ్యాక్టరీని 51% ప్రయివేటుపరం చేస్తుంటే అడ్డం పడ్డాను అని పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పిండు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ మరి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదే ఫ్యాక్టరీని మూసేస్తే పోచారం ఏం చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
TSPSC Paper Leakage Case: తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కార్యకర్తల మనోభావాలను గాలికొదిలేసిన కేసీఆర్ ఇవాళ కార్యకర్తలకు లేఖ రాసిన తీరే ఎన్నో సందేహాలను తావిచ్చిందన్నారు. కేసీఆర్ కార్యకర్తలకు రాసిన లేఖను ఉద్దేశిస్తూ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.
Kalvakuntla Kavitha to Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్న ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు, ఆమె వెంట సోదరుడు కేటీఆర్ కూడా ఉన్నారు.
Bandi Sanjay Press Meet: తన విషయంలో మహిళా కమిషన్ లీక్ ఇచ్చినట్లుగా తాను భావించడం లేదన్న బండి సంజయ్.. మీడియాకు లీకుల పేరుతో జరుగుతున్న ప్రచారంపై మహిళా కమిషనే వివరణ ఇవ్వాలి అని పేర్కొన్నారు. మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులకు స్పందిస్తూ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చాను అని తెలిపారు.
Revanth Reddy Slams KTR: బోధన్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోదీ కులాలు, మతం పేరుతో ప్రజలను విభజించి పాలించాలని చూస్తున్నారు అని మండిపడ్డారు.
Bandi Sanjay Satires on Kavitha and KTR: కవిత ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటులో ఒక్కసారి కూడా మహిళా బిల్లు గురించి మాట్లాడలేదు. పార్లమెంటులో మహిళా బిల్లు కాపీలను చించిపారేసిన సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీలను వెంటేసుకుని మహిళా బిల్లు కోసం దీక్ష చేయడం సిగ్గు చేటు అని అన్నారు.
Revanth Reddy Slams KCR : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు 40 ఏళ్ల కింద ఇక్కడ లగ్గం అయిందని చెప్పిండు. అప్పట్లో ఆయనకు ఇక్కడ లగ్గం అయిందో లేదో తెలియదు కానీ... వేములవాడ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆయన లగ్గం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు " అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్పై రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Sania Mirza Farewell Party: సానియా మీర్జా హైదరాబాద్లో ఏ స్టేడియంలోనైతే కెరీర్ ఆరంభించారో.. అదే స్టేడియంలో తనకు ఎంతో ఇష్టమైన టెన్నిస్కి గుడ్బై చెప్పారు. సానియా మీర్జా ఆహ్వానం మేరకు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు ఎంతో మంది సానియా మీర్జాకు ఫేర్వెల్ ఇచ్చేందుకు తరలి వచ్చారు.
BRS MLA Jeevan Reddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ గుమ్మటాలు కూలుస్తా అని అంటున్నాడు. ప్రభుత్వం నిర్మించిన కట్టడాలను కూలిస్తే ప్రజలు ఆ పార్టీని భూమిలో పాతి పెడతారు అనే విషయం మర్చిపోవద్దు అని జీవన్ రెడ్డి హెచ్చరించారు.
Revanth Reddy Padayatra: హాత్ సే హాత్ జోడో యాత్రలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. " పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజకీయంగా బొంద పెట్టాల్సిన బాధ్యత తెలంగాణా సమాజంపై ఉందని అన్నారు.
Revanth Reddy Challenges KTR: హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి... అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
BRS Khammam Meeting: మంగళవారం రాత్రి వరకు హైదరాబాద్ చేరుకున్న జాతీయ స్థాయి నేతలంతా బుధవారం ఉదయం సీఎం కేసీఆర్తో బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అనంతరం వారంతా దేశ రాజకీయాలపై చర్చిస్తారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్తో కలిసి వారంతా యాదాద్రికి వెళ్లి అక్కడ కొత్తగా నిర్మించిన ఆలయాన్ని సందర్శించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు.
ముంబైలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. గురువారం పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వివిధ వ్యాపార వాణిజ్య అవకాశాల గురించి ఆయన చర్చించారు.
KTR Meets Industrialists in Mumbai: తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ముంబైలో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, జేయస్డబ్ల్యు మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతాతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.