Pawan kalyan Tour: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. వచ్చే ఎన్నికలే టార్గెట్గా పావులు కదుపుతున్నారు. ఇప్పటివరకు ఏపీపై దృష్టి పెట్టిన ఆయన..ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ చేశారు. జనసైనికుల్లో జోష్ నింపేందుకు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇవాళ నల్గొండ జిల్లాలో పవన్ పర్యటించారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూకుడుగా వెళుతున్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.వైసీపీని ఓడించేందుకు పొత్తులకు కూడా సిద్ధమని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ప్రకటన ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. తాజాగా తెలంగాణ రాజకీయాలపైనా క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూకుడు పెంచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణలోనూ పర్యటనలు చేస్తున్నారు. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాకు వెళుతున్నారు పవన్ కళ్యాణ్. ఇటీవల చనిపోయిన జన సైనికుల కుటుంబాలను పరామర్శించనున్నారు.
BJP state president Somu Veerraju said the AP government was incurring debts contrary to regulations. It is alleged that the YCP leaders were profiting from the manufacture and sale of liquor. He said that the government administration has been changed to trading
BJP state president Somu Veerraju said the AP government was incurring debts contrary to regulations. It is alleged that the YCP leaders were profiting from the manufacture and sale of liquor. He said that the government administration has been changed to trading. Due to this, the state government has been criticized for incurring debts
Ravela resign: ఏపీలో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
CM Jagan Comments: ఆంధ్రప్రదేశ్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు సంధించారు. సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న వీరిని రాష్ట్ర ద్రోహులు అని అనాలా లేక దేశ ద్రోహులని అనాలా అని ప్రశ్నించారు.
Kodali Nani: ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. పొత్తుల విషయమై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు తీవ్రమౌతున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి , వైసీపీ నేత కొడాలి నాని..పవన్, లోకేశ్లకు సవాలు విసిరారు.
AP Politics: ఏపీలో పొత్తు రాజకీయం హాట్ టాపిక్గా మారింది. 2024 ఎన్నికలకే టార్గెట్గా పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెట్టాయి. అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. రాష్ట్రంలో మరోసారి మహాకూటమి ఏర్పాటు అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ పెద్దన్న పాత్ర పోషిస్తుందని రాజకీయ పండితులు సైతం విశ్లేషిస్తున్నారు.
pawan kalyan on alliances in 2024 : మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకుండా చేయటమే జనసేన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత వైసీపీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలన్నారు పవన్.
AP Politics: ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా..? సజ్జల వ్యాఖ్యలు దేనికీ సంకేతం..? వైసీపీ వ్యూహాం ఎలా ఉండబోతోంది..? ప్రతిపక్షాలు ఒక్కటవుతాయా..? లేక ఎవరికీ వారిగా ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లను చీల్చుతాయా..? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది..? ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.
Chandrababu Ready To Allaince: ఆంధ్రప్రదేశ్ లో కొత్త పొత్తులు పొడవనున్నాయా? అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు విపక్షాలన్ని ఏకమవుతాయా? అంటే ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తోంది.
Ap Cm Jagan:2024 ఎన్నికలపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఈనెల 27న మంత్రులు, రీజినల్ కోఆర్డినేటర్లు, ఆ పార్టీ అన్ని విభాగాలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. పార్టీ పటిష్ఠతపై గ్రౌండ్ లెవెల్లో తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
Pawan Kalyan: పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ టూర్లో జనసేన శ్రేణుల జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు.
CM Jagan Sensational Comments: ప్రకాశం జిల్లా ఒంగోలు పర్యటనలో సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్షాల విమర్శనాస్రాలు సంధించారు. రాష్ట్రంలో పేద ప్రజలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు, ఆయన గ్యాంగ్ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
Pawan Kalyan News: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా 'కౌలు రైతు భరోసా యాత్ర' జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి.. ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు.
వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్తోందని ఇటు ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి. తాము అధికారంలోకి వచ్చాక ప్రజాభిష్టం మేరకు ముందుకు వెళ్తామని ప్రతిపక్షాలు తేల్చి చెప్పాయి.
Janasena leader Pawan Kalyan .. Pawan Kalyan is very active on social media. The mistakes made by governments to stand on the side of the people are being questioned through social media
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.