No Petrol: మనిషి జీవితంలో పెట్రోల్ నిత్యావసరంగా మారింది. బతుకు జట్కా బండి ముందుకు వెళ్లాలంటే చమురు అవసరం ఉంది. ఐతే రాబోయే పరిస్థితి మారబోతోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెబుతున్నారు.
India vs Zimbabwe: ఈఏడాది అంతా టీమిండియా బిజీ బిజీగా గడపనుంది. వరుసగా సిరీస్లను ఆడనుంది. త్వరలో భారత్, జింబాబ్వే మధ్య పరిమిత మ్యాచ్లు జరగనున్నాయి. ఆ టూర్ షెడ్యూల్ ఇదే..
Major Movie Rocking in Netflix: 26/11 ముంబై టెర్రరిస్ట్ అటాక్స్ లో అసువులు బాసిన కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందించిన మేజర్ సినిమా ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంది. ఇండియాలోనే కాదు పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో కూడా అద్భుతమైన స్పందన తెచ్చుకుంటున్నట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ వెల్లడించింది.
Booster Dose: భారత్లో వైరస్ వర్రీ కొనసాగుతోంది. నిత్యం 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈనేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
The spread of Corona in the country is under control. While 4.54 lakh people were tested on Tuesday, 16 thousand 159 people were found to be Covid positive
England is tightening its grip on the Birmingham Test match. England, who started the second innings with a target of 378 runs, lost 3 wickets and scored 259 runs at the end of the fourth day
Corona Updates in India: భారత్లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు వైరస్ కోరలు చాస్తోంది. గతకొంతకాలంగా 10 వేలకు పైగా రోజువారి కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులు ఎన్నంటే..
Corona Updates in Telangana: దేశవ్యాప్తంగా కరోనా కలవర పెడుతోంది. గతకొంతకాలంగా రోజువారి కేసులో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో దేశంలో ఫోర్త్ వేవ్ బెల్స్ మోగుతున్నాయి.
Dollar Vs Rupee: డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతోంది. అంతర్జాతీయ పరిణామాలతో డాలర్తో రూపాయి పోటీ పడలేకపోతోంది. దీంతో నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Mamata Banerjee on Agnipath: దేశంలో అగ్నిపథ్ మంటలు చల్లాడం లేదు. దీనిపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. అగ్నిపథ్పై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
Minister KTR on PM Modi: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. నువ్వానేనా అన్నట్లు ఇరుపార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటాయి. తాజాగా ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ..మోదీ ప్రభుత్వమే టార్గెట్గా విమర్శలు సంధించారు.
Corona Updates in Telangana: దేశంలో ఫోర్త్ వేవ్ బెల్స్ మోగుతున్నాయి. రోజువారి కరోనా కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతున్నాయి. తాజాగా 15 వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.