Monsoon Effect: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త విన్పించింది. ఇక నుంచి ఎండల ప్రభావం తగ్గుతుందని, నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ప్రారంభం కానున్నాయని తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Biperjoy Effect: గుజరాత్లో బిపర్జోయ్ అతి తీవ్ర తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే తీరం తాకిన తుపాను తీరం దాటే ప్రక్రియ కొనసాగుతుండటంతో భీకర గాలులు రాష్ట్రంలో విధ్వంసం రేపుతున్నాయి. భారీ వర్షం అతలాకుతలం చేస్తోంది.
Biparjoy Cyclone: వచ్చే 24 గంటల్లో బిపార్జోయ్ తుఫాన్ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు కేరళలోని పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.
Hyderabad: భానుడు భగభగలకు రాష్ట్రం ఉడుకుపోతుంది. నిన్న తెలంగాణ వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం, ఆదివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది .
Telangana Weather Updates: నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని గురువారం తాకాయి. దీంతో దేశంలో వర్షాలు సీజన్ మొదలైంది. రానున్న మూడు రోజులు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Monsoon onset delayed: ఇప్పటికే కేరళ తీరాన్ని తాకాల్సిన నైరుతి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. రుతుపవనాల మందగమనం వల్ల జూన్ 15 వరకు తెలంగాణలో వర్షాలు పడకపోవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Monsoon Update: ఈ ఏడాది వాతావరణం భయపెడుతోంది. ఓ వైపు మండుతున్న ఎండలు. మరోవైపు రుతుపవనాల ఆలస్యం ప్రజలకు ఇబ్బందిగా మారుతోంది. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా. రుతుపవనాలు దేశాన్ని ఎప్పుడు తాకనున్నాయో తెలుసుకుందాం..
Heat Wave effect: ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు భగభగలతో ప్రజలు అల్లాడిపోనున్నారు. ఉక్కపోతకు వృద్ధులు, పిల్లలు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో ఇవాళ, రేపు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Telangana Weather Updates: సోమవారం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. అనేక చోట్ల మార్కెట్ యార్డుల్లో, ఐకేపీ కేంద్రాల్లో రైతులు కొనుగోలు కోసం తీసుకొచ్చిన ఒడ్లు వర్షాల పాలయ్యాయి. వర్షపు నీటికి వరి ధాన్యం తడిసిపోవడం చూసి అన్నదాతల అవస్థలు అంతా ఇంతా కాదు.
AP Weather Updates: పశ్చిమ బీహార్ నుండి ఉత్తర తెలంగాణ వరకు చత్తీస్గఢ్ మీదుగా ద్రోణి కొనసాగుతోంది అని.. ఈ ద్రోణి ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా. బీ.ఆర్. అంబేద్కర్ తెలిపారు.
Heat Waves: వేసవి ప్రతాపం చూపిస్తోంది. భానుడి భగభగ, తీవ్ర వడగాల్పులతో భరించలేని పరిస్థితి నెలకొంది. ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరో మూడ్రోజులు పరిస్తితి ఇలాగే ఉంటుందనే హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి.
Mocha Cyclone Alert 2023: బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా పెను తుపానుగా మారి దూసుకొస్తోంది. ఏపీ, ఒడిశా రాష్ట్రాలు తుపాను నుంచి తప్పించుకున్నా..ఈశాన్య రాష్ట్రాలపై విరుచుకుపడనుంది. ఐఎండీ హెచ్చరికల నేపధ్యంలో రెడ్ అలర్ట్ జారీ అయింది.
గత కొద్దీ రోజులుగా అకాల వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలు చల్లబడ్డాయి కానీ ఈ రోజు నుండి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో ఎండలు దంచి కొట్టనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Cyclone Mocha live updates: ఈ అల్పపీడనం మోచా తూఫాన్గా మారుతున్న నేపథ్యంలో ఈ తుఫాన్ ఏ ప్రాంతంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందనే వివరాలను భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మోచా తుఫాన్పై వాతావరణ శాఖ నివేదక వివరాలు ఇలా ఉన్నాయి.
Cyclone Mocha Latest News: మోచ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఏపీ సర్కారు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని తీర ప్రాంతాల్లో జాలర్లకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
Cyclone Alert: ఓ వైపు అకాల వర్షాలు, మరోవైపు తుపాను హెచ్చరిక ఏపీను వెంటాడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తొలి సైక్లోన్ కొద్దిరోజుల్లో బలపడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్, మే నెలల్లో ఎండలు అధికంగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం అధిక వర్షాల కారణంగా వాతావరణం చల్ల బడటంతో ఊపిరి పీల్చుకున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇలా మరో రెండు భారీ వర్షాలు ఉండటంతో రైతులు ఆందోళనకు గురి అవుతున్నారు.
Heavy Rains Alert: మండు వేసవిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏపీ, తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీలో మరో నాలుగైదు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎప్పుడు లేని విధంగా ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కొంత మంది వేడి నుండి ఉపశమనం పొందుతుంటే.. వడగండ్ల వాన వలన రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరో రెండు రోజులు తెలంగాణకు వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
మూడు రోజుల క్రితం వరకు తెలంగాణలో ఎండలు మండిపోగా.. రాత్రికి రాత్రే వాతావరణంలో మార్పుతో పూర్తిగా చల్లబడింది. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.