Bhupalpally court: భూపాల్ పల్లి కోర్టు మాజీ సీఎం కేసీఆర్, స్మితా సబర్వాల్ కు నోటీసులు జారీచేసింది. అక్టోబరు 17 న తమముందు హజరు కావాలంటూ కూడా నోటీసులు జారీచేసింది.
Telanana assembly session: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హజరవ్వడానికి మాజీ సీఎం కేసీఆర్ నందినగర్ లోని తన ఇంటి నుంచి బయలుదేరారు. ఈ నేపథ్యంలో చేతికి దట్టి కట్టుకోకుండానే ఆయన అసెంబ్లీకి వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Delhi politics: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అనేక సందర్భాలో ఢిల్లీ రాజకీయాలు శాసిస్తానని, దేశ్ కీ నేత అవుతానంటూ ఢిల్లీలో చక్కర్లు కొట్టారు. అంతేకాకుండా.. ప్రత్యేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కూడా పావులు కదిపారు.
Telangana: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి దిగజారీ రాజకీయాలు చేస్తున్నాడని, ఎమ్మెల్యే హరిష్ రావు ఎద్దేవా చేశారు. ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎక్స్ వేదికగా సెటైర్ లు వేశారు.
Governor CP Radhakrishnan: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, మల్లు భట్టీ విక్రమార్క రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ సీపీ రాధ కృష్ణన్ ను కలిసి తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.
TS formation Day 2024: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హజరు కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం గులాబీ బాస్ కు లేఖను పంపారు. దీనిపై అధికారులకు వెంటనే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేయాలని అధికారులకు ఆదేశించారు.
Telangana mp polls 2024: కేటీఆర్ టిష్యూపేపర్ లాంటి వాడంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ ప్రత్యర్థి ప్రస్తుతానికి బీఆర్ఎస్ అని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నంత వరక ఇతలకు అవకాశం ఇవ్వడంటూకూడా సెటైర్ లు వేశారు.
KCR On CM Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్లో మరోసారి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందని తమకు సమాచారం ఉందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఆ రాష్ట్ర రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 25 మందితో ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేసి, రేవంత్ పై 24 గంటల పాటు నిఘాను పెట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహరంలో ప్రస్తుతం సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Telangana Politics: బీఆర్ఎస్ పార్టీ పేరులో కీలక మార్పు ఉండబోతుందని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై తొందరలోనే క్లారిటీ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.
Congress Party: బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అటు కాంగ్రెస్ గూటికి, ఇటూ బీజేపీలోకి చేరిన విషయం తెలిసిందే. తాజాగా, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెలో పార్టీలో చేరడం తీవ్ర చర్చనీయాశంగా మారింది.
Telangana cantonment Bypoll: కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. దీని భాగంగా తెలంగాణలోని కంటోన్మెంట్ పరిధిలో ఏర్పడిన ఖాళీకి కూడా ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈక్రమంలో తాజాగా, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Telangana Politics: మల్లారెడ్డి కొడుకుకు చెందిన పలు బిల్డింగ్ లు రూల్స్ కు విరుద్ధంగా ఉన్నాయని అధికారులు ఇటీవల జేసీబీలతో కూల్చేశారు. ఈ క్రమంలో వెంటనే మంత్రి మల్లారెడ్డి ఈ వివాదంలో కల్గచేసుకుని తనకొడుక్కి టికెట్ వద్దని వ్యాఖ్యలు చేశారు.
Hyderabad: బీఆర్ఎస్ హయాంలో జరిగిన 2020 అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని అప్పట్లో సీఎం కేసీఆర్ అడ్డుకోలేని ఉత్తమ్ గుర్తు చేశారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం.. 811 టీఎంసీల్లో తెలంగాణ వాటా 60 శాతం ఉండాలని, కానీ బీఆర్ఎస్ మాత్రం.. 299 టీఎంసీలకే ఒప్పందం చేసుకుందన్నారు.
Telangana Bhavan: బీఆర్ఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు నెలల గ్యాప్ తర్వాత తిరిగి తొలిసారి తెలంగాణ భవన్ కు వచ్చారు. ఆయనను బీఆర్ఎస్ మంత్రులు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా కవిత స్పందిస్తూ.. మాజీ ఎమ్మెల్యే, దళిత బిడ్డ బాల్క సుమన్ పై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టువంటిదని ఆమె అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.