Bitcoin Scam: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతుల మెడకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగుసుకుంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఈడీ భారీగా ఆస్థుల్ని సీజ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Liquor Policy: లిక్కర్ స్కామ్ కేసులో కవితకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను కోర్టు ఏప్రిల్ 23 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆమె ప్రస్తుతం తీహర్ జైలులో ఉన్నారు.
ED Sensational Allegations On K Kavitha: అరెస్టయి జైలులో ఉన్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరింత చిక్కుల్లో చిక్కుకుంటున్నారు. బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టాయి.. ఇకపై ఆమె జైలుకే పరిమితం కానున్నారని సమాచారం.
Sunitha Kejriwal: ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. డిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినా ఢిల్లీ పగ్గాలు మారలేదు. తెరవెనుక కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కన్పిస్తున్నారు.
K kavitha In Tihar Jail: ఎమ్మెల్సీ కల్వకుంట్ల ప్రస్తుతం తీహార్ జైలులో ఖైదీలాగా జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆమెకు కొన్ని వసతులు కల్పించాల్సింగా రౌస్ అవెన్యూ కోర్టు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. జైలులో కవితకు ఇంటి ఆహారం, బెడ్, బెడ్ షీట్, పేన్నులు, పుస్తకాలు, జువెల్లరీ తీసుకెళ్లడానికి పర్మిషన్ ఇచ్చింది.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేయడం తీవ్ర దుమారంగా మారింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను సీఎంగా తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలౌంది. దీనిపై విచారించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ED Files Case On CM Daughter:దేశంలో ఈడీ దూకుడు ప్రస్తుతం తీవ్ర సంచలంగా మారింది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అరెస్టు,మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టులు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇక తాజాగా, ముఖ్యమంత్రి కూతురిపై ఈడీ కేసు నమోదు చేసింది.
K kavitha Sent To Tihar Jail: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ ట్విస్ట్ ఎదురైంది. రౌస్ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవితను ఏప్రిల్ 9 వరకు జ్యూడిషియల్ కస్టడీని విధించింది. ఈ క్రమంలో ఆమెను పోలీసులు తీహార్ జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలో ఆమెను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హజరు పర్చడానికి బందో బస్తు మధ్య తీసుకు వెళ్తున్నారు.ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆయనకు రౌస్ అవెన్యూ కోర్టు మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Arvind Kejriwal: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం అరెస్ట్ సంచలనం రేపింది. మరోవైపు ఆప్ నేతలు మాత్రం జైలు నుంచే పరిపాలన ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Liquor Scam: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇక అరెస్టు తప్పదని తెలుస్తోంది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సంచలన ఆదేశాలే ఇందుకు కారణం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Modi Responds About Kavitha Arrest: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలిసారి కవిత అరెస్ట్పై ఆయన స్పందించారు.
CM Revanthreddy on Kavita Arrest: 2022 లో మొదలైన ఈ డ్రామా 2024 ఎన్నికలకు ఒకరోజు ముందు ఈ అరెస్టు డ్రామాను ప్రజలు చూస్తూనే ఉన్నారు అని కల్వకుంట్ల కవిత అరెస్టును ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
KT Rama Rao Tweet About Kavitha Arrest: తన ప్రియమైన చెల్లెలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్పై ఆమె సోదరుడు కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. 'ఎక్స్' వేదికగా శపథం చేశారు.
What Is Delhi Liquor Scam Over Kavitha Arrest: తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్తో దేశవ్యాప్తంగా మరోసారి ఢిల్లీ మద్యం కుంభకోణం తెరపైకి వచ్చింది. అసలు ఏం జరిగింది? మద్యం కుంభకోణంలో ఏం జరిగిందనేది ఇలా ఉన్నాయి.
K Kavitha ED, IT Raids: లోక్సభ ఎన్నికల ప్రకటన వెలువడే కొన్ని గంటల ముందు తెలంగాణలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత నివాసంపై ఈసారి ఈడీతోపాటు ఐటీ అధికారులు దాడులు చేయడం కలకలం రేపింది.
Loksabha Elections 2024: లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు ఉపశమనం లభించింది. సంచలనం రేపిన మనీ లాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Paytm Crisis: ప్రముఖ యూపీఐ యాప్ పేటీఎంపై జరుగుతున్న పరిణామాలు తీవ్ర గందరగోళానికి కారణమౌతున్నాయి. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ విషయంలో కలగజేసుకునే పరిస్థితి ఉండటంతో షేర్ హోల్డర్లలో ఆందోళన రేగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.