DY Chandrachud: చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్ర చూడ్ ఇటీవల ఖాట్మాండులో జరిగిన జువైనల్ సెమినార్ కు ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ క్రమంలో ఆయన.. సెమినార్ లో మాట్లాడుతూ చిన్నప్పుడు ఎదుర్కొన్న ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఇప్పటికి కూడా దాన్ని మరిచిపోలేనని చంద్రచూడ్ ఎమోషనల్ అయ్యారు.
MPs-MLAs Bribery Cases: లంచం కేసుల్లో విచారణ నుంచి పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలోని శాసనసభ్యులు కూడా తప్పించుకోలేరని, భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం సోమవారం సంచలనాత్మక తీర్పును వెలువరించింది.
Supreme Court About Article 370: ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో భారీ సంఖ్యలో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
SC on Manipur Viral Video Case: ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు అంత జాప్యం జరిగింది అని ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టు మణిపూర్ పోలీసులపైనా విరుచుకుపడింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో అంత నిర్లక్ష్యం ఎందుకంటూ మణిపూర్ పోలీసుల వైఖరిని సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది.
Supreme Court Judges: సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్తో కలిపి మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం వారిలో కేవలం 27 మంది మాత్రమే సేవలు అందిస్తుండగా మరో ఏడుగురి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడం కోసమే ప్రస్తుతం దేశంలోని అన్ని హై కోర్టుల నుంచి అర్హత కలిగిన న్యాయమూర్తుల వడపోత జరుగుతోంది. ఈ జాబితాలోంచే తాజాగా సుప్రీం కోర్టు కొలిజియం రాజేష్ బిందాల్, అరవింద్ కుమార్ పేర్లను ఖరారు చేస్తున్నట్టు స్పష్టంచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.