Ganja Smuggling: చిత్తూరు జిల్లా మదనపల్లిలో భారీగా గంజాయి స్వాధీనం..

Ganja Smuggling: చిత్తూరు జిల్లాలోని తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. మదనపల్లెకు చెందిన దంపతులు ఆంధ్రా-ఒడిశా బార్డర్ నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్లు తెలిపారు. 

  • Zee Media Bureau
  • Jul 9, 2023, 05:11 PM IST

Ganja Smuggling: చిత్తూరు జిల్లాలోని తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. మదనపల్లెకు చెందిన దంపతులు ఆంధ్రా-ఒడిశా బార్డర్ నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్లు తెలిపారు. దంపతులతో పాటు గంజయి కోసం వచ్చిన నలుగురిని అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. పరారీలో మరో వ్యక్తి ఉన్నట్లు తెలిపారు. అరెస్టయిన వారిలో మహిళ, మైనర్ ఉన్నట్లు వెల్లడించారు. వీరికి గంజాయి సరఫరా చేసిన వారిని గుర్తించామని డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం రూ.2 లక్షలు విలువైన 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీస్ అధికారులు

Video ThumbnailPlay icon

Trending News