Telangana Politics: తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ రాజకీయాలపై ప్రభావం చూపుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు,పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు.
Telangana Politics: రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది.దీంతో ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న పనులన్ని పూర్తి చేస్తోంది కేసీఆర్ సర్కార్. నాలుగున్నరేళ్లు నాన్చి... ఎట్టకేలకు కొల్లూరులో డబుల్ ఇండ్లను ప్రారంభిస్తున్నారు.
Telangana Congress : కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉదయం సమావేశం కానున్నారు. ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్యరావ్ ఠాకూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు ఈ సమావేశంలో భేటీ కానున్నారు. జూన్ 2వ తేదీ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల మీద చర్చించనున్నారు.
Priyanka Gandhi Speech: నన్ను మరో ఇందిర అంటారు. అలా అన్నప్పుడు నా బాధ్యత తెలుస్తుంది. 40 ఏళ్ల క్రితం చనిపోయిన ఇందిరమ్మను గుర్తు పెట్టుకున్న తెలంగాణ ప్రజలకు తప్పుడు హామీలు ఇవ్వలేనన్నారు. నిజాయితీగా మాట్లాడుతున్నానని .... పూర్తి బాధ్యతతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని.. అదే బాధ్యతతో యూత్ డిక్లరేషన్ ను ప్రకటిస్తున్నామన్నారు.
Revanth Reddy Election Promises: యువత భవితే కాంగ్రెస్ నినాదం... అమరుల ఆశయ సాధన కాంగ్రెస్ విధానం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాధన ఆకాంక్షలు నెరవేరక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Revanth Reddy Speech From Adilabad Meeting : తెలంగాణ విద్యార్థులకు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం తెలుసు.. అలాగే తెలంగాణ యువకులకు నిటారుగా నిలబడి కొట్లాడటం తెలుసు అని అన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
MLC Jeevan Reddy Comments on Vote and Note: శాసనమండలి సభ్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి బుధవారం ఉగాది పర్వదినం రోజున జగిత్యాల సమీపంలోని టీఆర్ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి సభికులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం స్థానికులతో మాటా మంతి జరుగుతున్న క్రమంలోనే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాలనీ వాసుల్లో నవ్వులు పూయించాయి.
Revanth Reddy Speech In Warangal : తెలంగాణ ఉద్యమం సమయంలో ఏమీ లేని బిఆర్ఎస్ నేతలు ఇవాళ కోట్లకు పడగలెత్తారని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా దండుపాళ్యం బ్యాచేనని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Komatireddy Venkat Reddy Press meet: గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మానిక్ రావు ఠాక్రేతో సమావేశం అనంతరం కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మానిక్ రావు ఠాక్రేకు, తనకు మధ్య జరిగిన సంభాషణ వివరాలు మీడియాకు వెల్లడించారు.
టీకాంగ్రెస్ వార్ రూం కేసులో సీసీఎస్ పోలీసులు నేడు విచారణ జరపనున్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు విచారణకు వస్తారా..? అనేది సస్పెన్స్గా మారింది.
కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్ర లేదన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఇచ్చామన్నారు. పూర్తి వివరాలు ఇలా..
Political War In Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్లో పదవుల కేటాయింపు చిచ్చు రేపుతోంది. తమకు అన్యాయం జరిగిందంటూ పార్టీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో నేడు భేటీ అయి.. భవిష్యత్ కార్యచరణపై చర్చించారు.
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ సీజ్పై ఏఐసీసీ సీరియస్ అయ్యింది. ప్రభుత్వం, పోలీసుల తీరుపై పార్లమెంట్లో ఆ పార్టీ నేత మణిక్కమ్ ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిపై చర్చకు అవకాశం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
Revanth Reddy Stands with Sunil Kanugolu: కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో పోలీసులు తల దూరిస్తే చూస్తూ ఊరుకోం అని రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసులను హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై, ప్రజలపై ఈ నిర్బంధం ఇలాగే కొనసాగితే చివరకు ప్రజా ఆగ్రహానికి గురవుతారని కేసీఆర్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Another setback for the Congress party. Senior leader Marri Shasidhar Reddy, who has been a supporter of the party for a long time, has resigned from the party
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీలో మళ్లీ విబేధాలు రచ్చకెక్కాయి. మర్రి శశిధర్ రెడ్డి తొలగింపుపై బేధాభిప్రాయాలు తెరపైకి వచ్చాయి. రేవంత్ రెడ్డి తీరుపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు
Madhu Yashki On Priyanka Gandhi: తెలంగాణలో వరుసగా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం విచారకరమని ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అన్నారు. ప్రజలకు ఎందుకు చేరుకాలేకపోతున్నామో సమీక్ష నిర్వహిస్తామన్నారు.
Rahul Gandhi Dance: తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో పాద యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో నాలుగో రోజు పాద యాత్రలో భాగంగా కొమ్ముకోయ కళాకారులు రాహుల్ గాంధీకి తమదైన శైలిలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొమ్ముకోయ కళాకారులతో కలిసి రాహుల్ గాంధీ స్టెప్పులేసి ఆకట్టుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.