Narendra Modi on Reducing Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్పై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం దేశ ప్రజలకు ఊరటిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
Congress on Petrol Diesel Excise Duty Cut: పెట్రోల్, డీజిల్లపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం జుమ్లా అంటూ కొట్టిపారేస్తోంది కాంగ్రెస్.
Cryptocurrencies ద్రవ్య వినిమయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చి సంచలనానికి మారు పేరుగా మారిన క్రిప్టో కరెన్సీ అందరి దృష్టిని ఆకర్శించింది. ఎంతో మంది క్రిప్టోలో భారీగా పెట్టుబడులు పెడితే ఎంతో మంది నిపుణులైన ఉద్యోగులు క్రిప్టోలో పనిచేసేందుకు బారులు తీరుతున్నారు. అటు పెట్టుబడికి ఆదాయాన్ని ఇటు ఉద్యోగానికి భారీగా జీతాలు ఇస్తూ అందరి మన్నలను పొందుతున్న క్రిప్టోకు కష్టాలు ప్రారంభమయ్యాయి. డిజిటల్ కరెన్సీపై అప్పుడే పెట్టుబడిదారులు అపనమ్మకాన్ని పెంచుకోవడంతో కొత్త పెట్టుబడులు రావడం లేదు.
ఆంధ్ర రాజధాని, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్కు అత్యంత ఆత్మీయుడైన ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్రపై అనుమానిస్తున్న సీబీఐ వంటి విషయాల్లో జగన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ హస్తినకు వెళ్లారన్న అంశం చర్చనీయాంశమైంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి అద్భుత స్పందన వచ్చింది. లక్ష్యానికి మించి ఈ పథకం విజయం సాధించటంతో.. ఈ స్కీమ్ కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1.97 లక్షల కోట్లను కేటాయించారు.
Revanth Reddy press meet: కేంద్ర బడ్జెట్ని విమర్శిస్తూనే అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలోని పెద్దలపై మాట్లాడిన భాష, ప్రస్తావించిన అంశాలను తీవ్రంగా ఎండగట్టడం ద్వారా రేవంత్ రెడ్డి ఒకేసారి బీజేపి, టీఆర్ఎస్ పార్టీలకు షాక్ ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. దాదాపు గంటన్నర పాటు బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. ఈ బడ్జెట్లో ముఖ్యాంశాలను ఓసారి పరిశీలిద్దాం.
కేంద్ర బడ్జెట్ 2022లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులందరికీ ఈ-కంటెంట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలు తమ డిమాండ్లను 2022 బడ్జెట్లో కేంద్రం ముందు ఉంచాయి.
Expectations of Union Budget 2022: ఎప్పటిలాగే ఈ ఏడాది బడ్జెట్ కోసం సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో తమకు ప్రయోజనం చేకూర్చే అంశాలేమైనా బడ్జెట్లో ఉంటాయా అని చర్చించుకుంటున్నారు.
Changes in Budget Traditions: కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ వచ్చాక కేంద్ర బడ్జెట్ సమర్పణకు సంబంధించిన సాంప్రదాయాల్లో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి...
ఫిబ్రవరి 1, ఉదయం 11 గంటలకు లోక్సభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి కూడా డిజిటల్ బడ్జెట్నే ప్రవేశపెట్టనున్నారు.
చేనేత, జౌళిపై పన్నును 5 శాతం నుంచి 12 శాతానికి పెంచే నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
దేశంలో డిజిటల్ చెల్లింపుల భారీగా పెరిగాయనడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోస్ట్ చేసిన ఓ వీడియో అద్దం పడుతోంది. ఇంటింటికీ తిరిగి గంగిరెద్దులాడించే వారు కూడా డిజిటల్ రూపంలో భిక్షాటన చేస్తున్నట్లు అందులో ఉంది.
ఈపీఎఫ్ ఖాతాలలో 2019-20 ఏడాదికి సంబంధించి 8.5 శాతం మొత్తం వడ్డీని జమచేశారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ; ఈపీఎఫ్ఓ ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ నగదుపై వడ్డీని ఖాతాదారులకు అందించింది.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021లో ఉద్యోగులకు అందే పీఎఫ్కు సహకారంపై సంవత్సరానికి రూ .2.5 లక్షలకు పైగా పరిమితి దాటితే వడ్డీ విధించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి పన్ను విధించనున్నట్లు సీతారామన్ ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.