Sachin Tendulkar VVIP Security Self Shot Dead: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భద్రతా సిబ్బందిలోని ఒకరు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. ఓ గార్డు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Maharashtra Toll Gate CM Convoy Follow YouTuber Arrest: ఓ యువకుడు చార్జీలు తగ్గించుకోవడానికి ఓ నిర్వాకం చేశాడు. ఏకంగా ముఖ్యమంత్రి కాన్వాయ్లోకి తన కారును చొచ్చుకుని పోనివ్వడం కలకలం రేపింది.
Man Kills Live In Partner At Nagapur: సహ జీవనం చేసి పెళ్లి చేసుకోకుండానే తల్లిదండ్రులు అయ్యారు. అంతకుముందు ఆ యువకుడికి పెళ్లయి పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలిసి గొడవ జరగ్గా.. ముగ్గురు మృతి చెందారు.
Maharashtra Cat Rescue Incident: పిల్లిని రక్షించబోయి ఐదుగురు మృత్యువాతపడిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. బయోగ్యాస్లో పడిన పిల్లిని కాపాడేందుకు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఒకరి తరువాత ఒకరు బావిలోకి దూకగా.. ఒకరు ప్రాణాలతో బయటపడగా, ఐదుగురు మరణించారు. వివరాలు ఇలా..
PM Modi Calls Congress A Mother Of All Problems In Country: దేశంలో ఉన్న సమస్యలన్నింటికి తల్లి కాంగ్రెస్ పార్టీ అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కాకరకాయ చేదుగా ఉంటదని స్పష్టం చేశారు.
Shepal Snakes Village: అక్కడ పాములు స్వేచ్చగా మనుషుల మధ్యలో తిరుగుతాయి. పొరపాటున కూడా ఎవరికి హనీ కల్గించవు. అక్కడ పాముల కోసం ప్రతిఒక్కరి ఇంట్లో ప్రత్యేకంగా గదులు ఉంటాయంట. ఈ వింత గ్రామం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Loksabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ తనదైన మార్కుతో ముందుకు పోతుంది. ఇప్పటికే ఎన్నికల బరిలో పలువురు గ్లామరస్ స్టార్ లకు ఎంపీ టికెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా బీజేపీ మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఎంపీ అభ్యర్థిగా నవనీత్ కౌర్ రాణాకు అవకాశం కల్పించింది.
Lok Sabha Election 2024: ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత షిండే గోవిందాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అయితే గోవిందా ముంబై నార్త్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది.
Viral Video: బాలుడు ఆఫీస్ లో సోఫా మీద కూర్చుని మొబైల్ ఫోన్ లో గెమ్ ఆడుతున్నాడు. మెయిన్ డోర్ ఓపెన్ చేసి పెట్టి ఉంది. అప్పుడు ఒక్క చిరుత పులి కూల్ గా లోపలికి ప్రవేశించింది. ఇంతలో ఫోన్ ఆడుతున్న బాలుడు ఏదో వచ్చినట్లు కన్పిస్తే తలపైకెత్తి చూశాడు. అప్పుడు ఒక చిరుత పులి నేరుగా లోపలి గదిలోకి వెళ్లిపోయింది.
Wheelchair Shortage Old Man Died: విమానాశ్రయంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పండు ముదసలి వ్యక్తి ఎమిగ్రేషన్ ప్రక్రియ కోసం వేచి చూస్తూ నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయాడు. వీల్ చైర్ లేక ఆయన మృతి చెందాడు. ఈ సంఘటన ముంబైలో జరిగింది.
Maharashtra: శునకం పట్ల పెట్ క్లినిక్ లో ఇద్దరు యువకులు క్రూరంగా ప్రవర్తించారు. ఇష్టమున్నట్లు పిడిగుద్దులు కొడుతూ, పైశాచికంగా ప్రవర్తించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో తీవ్రదుమారం చెలరేగింది. థానేలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Mumbai Court Orders: తన భర్త అతడి తల్లికి సమయం కేటాయించడం, డబ్బులు ఇవ్వడంపై కోర్టుకు వెళ్లిన కోడలికి ఓ న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. సొంత తల్లిని సంరక్షించుకుంటే అదెలా గృహహింస కింద అవుతుందని ప్రశ్నించింది. నీ భర్త చేసేదే సరైనదని చెప్పి ఆమెను కోర్టు మందలించి పంపించింది.
Pune: సాధారణంగా దోమలు మురికిగా ఉన్న ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు దోమలు కాటువేస్తే అనేక ఇబ్బందులు ఎదురౌతుంటాయి. ప్రస్తుతం ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Bollywood Actress: బాలీవుడ్ నటి పూనమ్ చనిపోయిందని వార్త అబద్ధమని చెప్పగానే చాలా మంది షాకింగ్ తో నోరెళ్లబెడుతున్నారు. అంతే కాకుండా ఆమె ఇన్ స్టాలో వీడియోచేసి అందరిని మరింత ఆశ్చర్యానికి గురిచేసింది.
Maharashtra: ముంబై సమీపంలోని పోలీస్ స్టేషన్లో బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు జరపడంపై శివసేన నాయకులు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గణపత్ గైక్వాడ్ కళ్యాణ్ తూర్పు నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Oyo Town House Fire: ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు పిలిస్తే ఓయో రూమ్కు ప్రేయసి వెళ్లింది. ఏ జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఆ యువతి రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉంది. తీరా ఆరా తీస్తే ప్రేమికుడే తుపాకీతో ఆమె కాల్చి హతమార్చాడని పోలీసుల విచారణలో తేలింది.
Crime News: పింప్రి చించ్వాడ్లోని హింజేవారీ ప్రాంతంలోని ఓయో హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హోటల్కు చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Ratnagiri District: అభయారణ్యంలో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇటీవల తరచూ ప్రజల ఇళ్లల్లోకి దూరి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ పులి పోలీస్స్టేషన్లోకి దూసుకొచ్చింది. స్టేషన్ అంతా తిరగడంతో పోలీసులు భయాందోళన చెందారు. పులి దెబ్బకు స్టేషన్ను వదిలేసి వెళ్లారు.
Republic day 2024: గణతంత్ర దినోత్సవానికి ముందు నగరంలో భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకుని, ముంబై పోలీసులు ఫిబ్రవరి 6, 2024 వరకు నగరంలో సెక్షన్ 144 విధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.