Liquor consumption: సౌత్ లోనే తాగుబోతులు ఎక్కువ. ఎక్కువ మంది తాగేవాళ్లు మన దక్షిణాదిలోనే ఎక్కువున్నారు. గత కొంత కాలంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో తాగేవారి సంఖ్య తగ్గింది. కానీ వీర లెవల్లో తాగేవాళ్ల సంఖ్యలో మన తెలుగు రాష్ట్రాలే ముందు వరుసలో ఉన్నాయి.
Liquor Prise hike: తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు కిక్కు దిగే వార్త. మద్యం ధరల పెంపుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖకు త్రిసభ్య కమిటీ ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసింది. కమిటీ ఇచ్చిన రిపోర్టుపై ఎక్సైజ్ శాఖ అధ్యయనం చేసి మద్యం ధరలను పెంచాలనే నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది.
TS Liquor Rates: తెలంగాణలో మందు బాబులకు ప్రభుత్వం బ్యాడ్న్యూస్ చెప్పనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి యేడాది పూర్తైయింది. అయితే గత 4 ఏళ్లుగా రాష్ట్రంలో మద్యం ధరలు పెంచకుండా స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సదరు మద్యం కంపెనీలు.. మద్యం ధరలు పెంచాలని ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తీసుకువస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో మద్యం ధరలు పెంచాల్సిన అవసరం ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Liquor Prices: తెలంగాణలో మద్యం రేట్లకు లెక్కలు రానున్నాయి. బీర్ కంపెనీలు చెల్లించాల్సిన బిల్లులు బాకీ పడటంతో తెలంగాణలో రాబోయే రోజుల్లో బీర్ల ధరలకు రెక్కలు రానున్నాయి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సమీక్ష నిర్వహించనుంది.
Telangana Govt Reacts Beer Supply Stops By United Breweries Ltd: బీర్ల విక్రయాలు బంద్ అయ్యాయనే వార్తలపై తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. బీర్ల విక్రయాలు ఉంటాయా లేవా అనే దానిపై ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఏం చెప్పిందో తెలుసా?
నానా హడావుడి సృష్టించి.. రేవ్ పార్టీ అని ఊదరగొట్టిన మీడియా.. బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ఊహించని రీతిలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్రకటన చేశారు. ఆ పార్టీలో లిక్కర్ మాత్రమే లభించిందని చెప్పి సంచలనం రేపారు. ఆయన ప్రకటనతో పార్టీలో డ్రగ్స్ వినియోగించలేదని స్పష్టమైంది. ఈ మేరకు జూపల్లి కృష్ణారావు చేసిన ప్రకటనతో కేటీఆర్ బావ మరిది పార్టీ వివాదం తొలగినట్టుగా కనిపిస్తోంది. డ్రగ్స్ అని ఊదరగొట్టిన ప్రత్యర్థులకు చెంపపెట్టులా మంత్రి ప్రకటన ఉంది.
Drinkers Protest For Branded Liquor: తెలంగాణలో మద్యం విధానంపై మందుబాబులు పోరాటం చేస్తున్నారు. నాణ్యమైన, బ్రాండెడ్ మద్యం విక్రయించడం లేదని ఆగ్రహంతో ధర్నాకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగుతున్నారు.
Jupally Krishna Rao Reacts BRS Leader Sridhar Reddy Murder: కొల్లాపూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త హత్య తెలంగాణలో రాజకీయ చిచ్చు రేపింది. తనపై ఆరోపణలు చేసిన కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
KT Rama Rao Attends BRS Party Leader Sridhar Reddy Last Cremation In Kollapur: కాంగ్రెస్ అధికారంలోకి రాష్ట్రంలో హత్యలు, దాడులు చోటుచేసుకోవడంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ పునరావృతమైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తట్టుకోలేదని హెచ్చరించారు.
Political Murder In Telangana BRS Party Leader Brutally Killed In Kollapur: ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణలో దాడులు, హత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కొల్లాపూర్లో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకుడు దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపింది.
Telangana New Liquor Brands Like In AP What Is Minister Response: మందు బాబులకు అలర్ట్. ఏపీలో ఉన్న వింత వింత కొత్త మద్యం బ్రాండ్లు తెలంగాణలో కూడా వస్తున్నాయనే ప్రచారం కలకలం రేపింది. ఈ ప్రచారంపై సంబంధిత మంత్రి ప్రకటన ఇదే!
KRMB Issue Telangana KCR: కృష్ణా జలాల అంశంపై మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న మాజీ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో గెలవలేక ఇలాంటి డ్రామాలకు తెరలేపారని ఒకప్పుడు కేసీఆర్ మంత్రివర్గంలో పని చేసిన జూపల్లి కృష్ణారావు విమర్శించారు.
Telangana Elections: గత కొద్దిరోజులుగా తెలంగాణ ఎలక్షన్స్ లో బాగా వినిపించిన పేరు బర్రెలక్క. తన అసలు పేరు శిరీష అయినా... బర్రెలక్క అనే పేరుతోనే తాను సోషల్ మీడియాలో ఎంతోమంది అభిమానులను తెచ్చుకుంది. కాగా తాను తెచ్చుకున్న పాపులారిటీతో ఎలక్షన్స్ లో సైతం నిలబడింది బర్రెలక్క..
మల్లు భట్టివిక్రమార్కతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. కాంగ్రెస్లో చేరికపై ఆయన చర్చించారు. కొల్లాపూర్ సభలో ప్రియాంకగాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
35 BRS Leaders To Join Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కీలకమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నాయా ? బీఆర్ఎస్ పార్టీ నుంచి పదుల సంఖ్యలో నేతలు ఇతర పార్టీల్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా ? మరీ ముఖ్యంగా ఒక్క కాంగ్రెస్ పార్టీలోకే 35 మంది బీఆర్ఎస్ నేతలు వెళ్లేందుకు రంగం సిద్ధం అవుతోందా ? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది.
Revanth Reddy Pressmeet: చేరికలపై ఊహాగానాలు వద్దు.. చాలా అంశాలు చర్చల దశలోనే ఉన్నాయన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక.. మేమే అధికారికంగా ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావులతో పాటు ఇంకొంతమంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని వార్తలొస్తున్న తరుణంలోనే రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనియాంశమయ్యాయి.
పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఎమ్మెల్యే ఈటల బృందం భేటీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పందించారు. ఈ సమావేశం గురించి తనకు సమాచారం లేదన్నారు. తనకు చెప్పకపోవడం తప్పేమికాదన్నారు. ఎవరి పని వాళ్లు చేసుకుని వెళతారని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.