Heavy Rains: బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే కోస్తా తీరంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా ఇవాళ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నాయి.
Telangana Rains Alert: మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు దక్షిణ ప్రాంతం వరకు ఉపరితలద్రోణి ఏర్పడింది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితలద్రోణి ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.
Heavy Rains Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న మూడ్రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అల్పపీడన ద్రోణి కారణంగా వర్షాలు ముంచెత్తనున్నాయి.
AP Rains Alert: ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి వర్ష సూచన. మొన్న అల్పపీడన ప్రభావంతో..ఈసారి నైరుతి రుతు పవనాల కారణంగా రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రానున్న 24 గంటల్లో..
IMD predicts Heavy rains in Telangana: రుతు పవనాల రాకకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఇలాగే మరో మూడు రోజులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ను తాకాయి. ఫలితంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై ఉండనుంది.
Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఏపీలో రానున్న మూడ్రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం కారణంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో వర్షపాతం నమోదవవచ్చని తెలుస్తోంది.
cyclone yaas live updates: న్యూ ఢిల్లీ: యాస్ తుపాను ఇవాళ మధ్యాహ్నానికి తీరాన్ని తాకనుంది. ప్రస్తుతం ఉత్తర-వాయువ్య దిశలో కదులుతున్న యాస్ తుపాను.. ఒడిషాలోని భద్రక్ జిల్లాలో ఉన్న ధమ్ర పోర్టుకు (Dhamra Port) ఉత్తరాన, బాలాసోర్కి (Balasore) దక్షిణ ప్రాంతంలో తీరాన్ని దాటనుంది.
Yaas Cyclone live updates: యాస్ తుపాను తూర్పు-మధ్య బంగాళాఖాతం నుంచి వాయువ్య దిశలో కదులుతున్నట్టు భారత వాతావరణ శాఖ మంగళవారం మధ్యాహ్నం వెల్లడించింది. యాస్ తుపాను రానున్న 12 గంటల్లో ఉత్తర-వాయువ్య దిశలో కదిలి పెను తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు.
Delhi Weather: దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. రాజధాని నగరం చల్లబడింది. వేసవి ఎండలతో హీటెక్కిన ఢిల్లీ రోడ్లు సేద తీరుతున్నాయి. మే నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రత 16 డిగ్రీలకు పడిపోయింది.
Cyclone Alert: పశ్చిమ తీరం నుంచి తౌక్టే తుపాను తీరం దాటిందో లేదో బంగాళాఖాతంలో మరో తుపాను సిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని..క్రమంగా తుపానుగా మారవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Tauktae Cyclone: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాన్ గుజరాత్ దిశగా కదులుతోంది. తౌక్టే తుపాన్ ప్రభావంతో ఇప్పటికే కేరళ, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Rains in ap: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మండ వేసవి నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. దక్షిణ బంగాళాఖాతంలో వచ్చిన మార్పుల కారణంగా రాష్ట్రంలో పదిరోజుల పాటు అకాల వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉంది.
Hyderabad Rains Latest Updates: వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారంగానే నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, బోరబండ, రహమత్నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
Telangana Rain Alert: తెలంగాణలో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దాంతో ఎండల నుంచి కాస్త ఊరట లభించనుంది.
Rains in ap: ఓ వైపు ఎండలు మండుతున్నాయి. మరోవైపు నడి వేసవిలో వర్షాలు పడే సూచనలు కన్పిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రంలో అకాల వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తర భారతదేశంలో ఇప్పటికే తీవ్రమైన చలి, చలిగాలులతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 1.1 కనిష్ట ఉష్ణోగ్రత నమోదై 15 ఏళ్ల రికార్డును తిరగరాసింది.
చలిపులి విజృంభిస్తోంది. ఉత్తర భారతాన్ని వణికిస్తోంది. రాజధాని నగరం ఢిల్లీని తీవ్రమైన చలిగాలులు గజగజలాడిస్తున్నాయి. 15 ఏళ్ల కనిష్టానికి ఉష్ణోగ్రత చేరుకోవడంతో ఢిల్లీ తల్లడిల్లుతోంది.
బురేవి తుఫాన్ (Burevi Cyclone) ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. నాలుగు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటివరకు దక్షిణ రాష్ట్రాల్లో 10మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
బురేవి తుఫాన్ ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.