UPI Automatic Payment Limit Increased: యూపీఐ ద్వారా ఆటోపేమెంట్స్ను రూ.లక్ష వరకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. గతంలో ఆటో పే కోసం రూ.15 వేలు దాటితే ఓటీపీ అవసరం అయ్యేది. ఇక నుంచి రూ.లక్ష వరకు మీరు ఆటో పే సెట్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
Special Fixed Deposit Schemes: ఎస్బీఐ, ఐడీబీఐ, ఇండియన బ్యాంకులు స్పెషల్ ఎఫ్డీ స్కీమ్లను తీసుకువచ్చాయి. ఈ పథకాల్లో సాధారణ ఎఫ్డీల కంటే అధిక వడ్డీరే ఆఫర్ చేస్తున్నాయి. ఈ స్కీమ్స్లో పెట్టుబడి పెట్టేందుకు డిసెంబర్ 31వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది.
Jio Laptop Price and Features: రిలయన్స్ జియో తక్కువ ధరకే ల్యాప్టాప్ను తీసుకురానుంది. రూ.15 వేలకు అత్యాధునిక ఫీచర్లతో రూపొందించే ప్లాన్లో ఉంది. ఇప్పటికే పలు ల్యాప్టాప్ తయారీ కంపెనీలతో చర్చలు జరిపింది. వివరాలు ఇలా..
Union Govt Slashes Windfall Tax: ముడి చమురు, డీజిల్ ఎగుమతులపై విండ్ ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. తగ్గించిన కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా రేట్ల వివరాలు ఇలా..
Jam Jelly And Murabba Manufacturing Business: ఏ వ్యాపారం అయినా ఎంతోకొంత రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకపోతే అది వ్యాపారమే కాదు. అయితే మార్కెట్ డిమాండ్ను బట్టి లాభానష్టాలు ఉంటాయి. ప్రస్తుతం ఎక్కువగా ఆహార ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇందులో బిజినెస్ మొదలుపెడితే మంచి లాభాలు ఉంటాయి. వివరాలు ఇలా..
PPF Scheme Latest Updates: ప్రజలలో అత్యంత ఆదరణ పొందిన పథకాలలో పీపీఎఫ్ స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్లో ప్రతి నెలా రూ.12,500 ఇన్వెస్ట్ చేస్తే.. మీరు ఏకంగా రూ.కోటి కార్ఫస్ ఫండ్ను క్రియేట్ చేయొచ్చు. ఎలాగంటే..?
How To Identify Pure Gold: థంతేరాస్ సందర్భంగా బంగారం కొనుగోళ్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు బంగారం కొనేముందుకు జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని విషయాలు మైండ్లో ఉంచుకుని నగల దుకాణానికి వెళ్లండి.
NPS New Rules 2023: ఎన్పీఎస్ నిబంధనల్లో మార్పులు జరిగాయి. ఇక నుంచి మొత్తం ఒకేసారి కాకుండా.. విడతల వారీగా నగదు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. 60 శాతం వరకు నిర్ణీత కాల వ్యవధిలలో విత్ డ్రా చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
LPG Gas Price Hike: నవంబర్ నెల ప్రారంభంతోనే వాణిజ్య సిలిండర్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఏకంగా రూ.101.50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాకుండా నేటి నుంచి కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. పూర్తి వివరాలు ఇలా..
Mobile Tower Installation: మొబైల్ టవర్ను మీ ప్లేస్లో లేదా మీ ఇంటి పై కప్పులో ఏర్పాటు చేయించి.. ప్రతి నెలా రూ.5 వేల నుంచి రూ.60 వేల వరకు అద్దెను పొందొచ్చు. మొబైల్స్ వాడకం విపరీతంగా పెరుగుతుండడంతో మొబైల్ టవర్లకు కూడా డిమాండ్ పెరిగింది.
Kotak Mahindra Bank Hikes Interest Rate on FD: కోటాక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు గుడ్న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన రేట్లు ఈ నెల 25వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. వివరాలు ఇలా..
Namo Bharat Ticket Price: ఢిల్లీ-మీరట్ కారిడార్ల మధ్య నమో భారత్ ర్యాపిడ్ రైలు పరుగులు పెడుతోంది. అత్యంత వేగంగా గమ్యస్థానాన్ని చేరే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ప్రయాణికులు ర్యాపిడ్ రైలు ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. ఈ రైలు పూర్తి వివరాలు ఇలా..
TCS Recruitment 2023 For Freshers: ఒకేసారి భారీ ఎత్తున రిక్రూట్మెంట్కు టీసీఎస్ రెడీ అవుతోంది. ఈ ఏడాది 40 వేల మంది ఫ్రెషర్స్ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. అదేవిధంగా ప్రస్తుత ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కూడా లేదన్నారు.
Best Investment Options: ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్కు ప్లాన్ చేస్తున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రతి నెలా కొంత డబ్బును పెట్టుబడి పెడుతూ.. మంచి లాభాల కోసం వెతుకుతున్నారు. అలాంటి వారి కోసం ఈ టిప్స్..
Public Provident Fund Details: పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకునేవారికి ఎస్బీఐ గుడ్న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఆన్లైన్లో అకౌంట్ తెరవచ్చని తెలిపింది. ఇందుకోసం ఏం చేయాలంటే..
Sustainability Summit 2023: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించే దిశగా మరింత అవగాహన కల్పించేందుకు సస్టైనబిలిటీ సమ్మిట్ను టై ఢిల్లీ-ఎన్సీఆర్ నిర్వహించింది. ఈ సమ్మిట్కు వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై.. పర్యావరణ కాలుష్య ఉద్గారాలను తగ్గించే అంశాలపై చర్చించారు.
September Vehicles Sales: సెప్టెంబర్ నెలలో వాహనాల అమ్మకాలు భారీగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే.. 20 శాతం పెరిగినట్లు ఎఫ్ఏడీఏ వెల్లడించారు. ఫెస్టివల్ సందర్భంగా తక్కువ ధరకు ఆఫర్ చేస్తుండడంతో ఎక్కువ కొనుగోళ్లు జరుగుతున్నాయి.
RBI On Repo Rate: రెపో రేటును స్థిరంగా కొనసాగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. దీంతో రెపో రేటు 6.5 శాతం వద్దే స్థిరంగా ఉండనుంది. పూర్తి వివరాలు ఇలా..
WION EV Conclave in Hyderabad: ప్రముఖ వార్త వేదిక వియాన్ హైదరాబాద్లో మెగా ఈవెంట్ నిర్వహిస్తోంది. వోల్టేజ్-లీడింగ్ ది ఛార్జ్' పేరుతో హైదరాబాద్లో గురువారం ఈవెంట్ జరగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.