Eluru Corporation Result: ఏపీలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఏలూరు ఫలితాలకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ధర్మాసనం వాయిదా వేసింది.
Ap Exams: కరోనా వైరస్ నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. కరోనా కట్టడికి తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
Barrage on Vamsadhara river: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మించబోతోంది. వంశధార నదిపై బ్యారేజ్ నిర్మాణం ద్వారా వేలాది ఎకరాల్ని సాగులోకి తీసుకురావాలని సంకల్పించింది. బ్యారేజ్ నిర్మాణానికి సహకారం కోరుతూ ఒరిస్సా ముఖ్యమంత్రికి వైఎస్ జగన్ లేఖ రాశారు.
Theatre Rates New GO: కరోనా సంక్షోభం, లాక్డౌన్ అనంతరం గాడిన పడుతున్న సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో నిరాశ మిగుల్చుతోంది. సినిమా విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచడాన్ని ప్రభుత్వం నిరాకరించింది.
Navaratnalu Calendar Release: దేశంలోనే అత్యధికంగా సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏ నెలలో ఏ పధకాల అమలు చేస్తున్నారనేది ప్రజలకు అవగాహన కోసం ప్రత్యేకంగా నవరత్నాలు క్యాలెండర్ను ప్రభుత్వం విడుదల చేసింది.
AP Coronavirus: సెకండ్ వేవ్తో దేశం మొత్తం వణికిపోతోంది. ప్రతీరోజూ రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య ఆందోళన కల్గిస్తోంది.
Ap Vaccination: ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం కానుంది. రాష్ట్రానికి అదనంగా కోటి డోసుల కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
Covid19 Update: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నట్టే..ఆంధ్రప్రదేశ్లో సైతం కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరోవైపు ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షల్ని మరోసారి ముమ్మరం చేస్తున్నారు.
Zilla parishad Elections: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుయ్యబట్టారు. జిల్లా పరిషత్ ఎన్నికల బహిష్కరణపై ఆయన మాట్లాడారు. చంద్రబాబు తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఉందని స్పష్టం చేశారు.
AP Zptc-Mptc Elections: ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నికల పర్వం ప్రారంభం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిలిచిపోయిన జడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభమైంది. నూతన ఎన్నికల కమీషనర్ నీలం సాహ్ని అధికారులతో సమీక్షించారు.
AP SEC Neelam Sahani: ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమీషనర్గా నీలం సాహ్ని పదవీ బాధ్యతలు స్వీకరించారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ విరమణతో కొత్త ఎస్ఈసీగా ప్రభుత్వం నీలం సాహ్నిని గవర్నర్ నియమించారు.
Minister Perni Nani: పచ్చి తిరుగుబోతు బ్రహ్మచర్యం గురించి మాట్లాడినట్టుందన్నాడట వెనకటికి ఎవరో. ఇప్పుడిదే మాటల్ని సాక్షాత్తూ మంత్రి పేర్ని నాని చెప్పారు. అది కూడా ఇవాళ పదవీ విరమణ చేసిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గురించి..
Ap Sec Nimmagadda Ramesh kumar: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇవాళ పదవీ విరమణ చేయబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ సహకారం, అధికారుల కృషితో సజావుగా జరిగాయని ప్రశంసించారు. ఎక్కడా రీ పోలింగ్ అవకాశం లేకుండా ప్రశాంతంగా సాగాయని చెప్పారు.
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్లో అర్ధంతరంగా నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ వ్యాక్సినేషన్పై తీవ్ర ప్రభావం చూపించిందని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇప్పుడు మరోసారి ఆ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ఆదేశాలు జారీ అయ్యాయి.
Amaravati land scam: అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. కుంభకోణంపై విచారణ చేస్తున్న సీఐడీ అధికారులు దర్యాప్తు పురోగతి సాధించిందని తెలుస్తోంది.
Coronavirus alert: కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, తీసుకోవల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు.
New Sand Policy: ఏపీ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ ప్రవేశపెట్టింది. నూతన విధానం కచ్చితంగా ప్రజలకు ప్రయోజనం కల్గిస్తుందని పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు.
Ap Government: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నట్టే ఆంధ్రప్రదేశ్లో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం..కీలక నిర్ణయం తీసుకుంది.
AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికల సమరం మోగనుంది. మిగిలిన మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ పనుల్ని పూర్తి చేయాల్సిందిగా పురపాలక శాఖ ఆదేశించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.