హార్దిక్ పటేల్ ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు

Last Updated : Dec 18, 2017, 06:21 PM IST
హార్దిక్ పటేల్ ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు

గుజరాత్ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని పటేళ్ల వర్గం నాయకుడు హార్ధిక పటేల్ ఆరోపించారు. పటేళ్ల ప్రాబల్యం అధికంగా ఉన్న సౌరాష్ట్రలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, ప్రస్తుత సమాచారం బట్టి అక్కడ బీజేపీ 22, కాంగ్రెస్ 19 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో హార్ధిక్ పటేల్ పలు ఆరోపణలు చేశారు.ఈవీఎంల ట్యాంపరింగ్ పై విచారణ జరిపి రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

Trending News