Adiseshagiri Rao: నంది అవార్డులపై ప్రముఖ నిర్మాత సంచలన వ్యాఖ్యలు

నంది అవార్డులపై ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నవారిని నంది అవార్డులు వస్తాయన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఫిల్మ్ ఇండస్ట్రీని పట్టించుకోవట్లేదన్నారు.

  • Zee Media Bureau
  • May 2, 2023, 06:51 AM IST

Video ThumbnailPlay icon

Trending News