PM Modi: వెంకయ్య నాయుడి సేవలు ఆమోఘం: ప్రధాని మోదీ..!

PM Modi: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు పదవి కాలం నేటితో ముగియనుంది. ఈక్రమంలో ప్రధాని మోదీ రాజ్యసభలో ప్రసంగించారు. 

  • Zee Media Bureau
  • Aug 8, 2022, 08:19 PM IST

PM Modi: రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్య నాయుడును ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. వెంకయ్య అనుభవం దేశానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తనలాంటి వాళ్లు వెంకయ్య నుంచి ఎప్పటికీ నేర్చుకోనే అవకాశం ఉందన్నారు. ఈసందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇటీవల ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌ఖడ్ గెలిచారు. త్వరలో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News