ED Summons Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాను మరోసారి విచారించనున్న ఈడీ

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి విచారించనుంది. ఈ నెల 25న మరోమారు విచారణకు హాజరుకావాల్సిందిగా సోనియా గాంధీకి సమన్లు ​​జారీ చేసింది.

  • Zee Media Bureau
  • Jul 22, 2022, 03:51 PM IST

ED Summons Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి విచారించనుంది. ఈ నెల 25న మరోమారు విచారణకు హాజరుకావాల్సిందిగా సోనియా గాంధీకి సమన్లు ​​జారీ చేసింది.
 

Video ThumbnailPlay icon

Trending News