Gurukul Admissions: గురుకుల జూనియర్ కాలేజీల్లో పదో తరగతి సప్లిమెంటరీ విద్యార్థులకూ అడ్మిషన్లు

  • Zee Media Bureau
  • Aug 17, 2022, 03:48 PM IST


సప్లిమెంటరీ ద్వారా పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు కూడా ఈ ఏడాది ఎస్సీ గురుకులాల్లో(SC Gurukula) ఇంటర్‌ అడ్మిషన్లు ఇవ్వాలని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ నిర్ణయించింది.  ఏపీ సచివాలయంలో జరిగిన జిల్లా గురుకులాల సమన్వయకర్త (డీసీఓ)ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి మేరుగు నాగార్జున దీనిపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Video ThumbnailPlay icon

Trending News