Farmers: ఢిల్లీలో మళ్లీ పోరు బాట పట్టిన రైతులు..!

Farmers: రైతులు మరో ఉద్యమానికి దిగారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద మహా పంచాయత్‌కు దిగారు.

  • Zee Media Bureau
  • Aug 22, 2022, 06:48 PM IST

Farmers: ఢిల్లీలో మరోమారు రైతులు ఆందోళనకు దిగారు. గతంలో సాగు చట్టాలకు వ్యతిరేకం పోరాడిన రైతులు..తాజాగా ఉద్యోగాలు కల్పించాలంటూ రోడెక్కారు. దేశంలో రోజురోజుకు నిరుద్యోగం పెరుగుతోందని..దీనికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘాల నాయకుల ఆందోళనతో ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది.

Video ThumbnailPlay icon

Trending News