Dhulipala Narendra : తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి.. ధూళిపాల నరేంద్ర

Dhulipala Narendra : ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర అన్నారు. తడిసిన ధాన్యాన్ని  కొనే పరిస్థితి లేదని అన్నారు. తక్షణమే అన్నదాతను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన తాము పోరాడుతామని అన్నారు.

  • Zee Media Bureau
  • May 9, 2023, 07:08 PM IST

Video ThumbnailPlay icon

Trending News