Miryalaguda: మిర్యాలగూడలో కొట్టుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మరోసారి వర్గ పోరు భగ్గుమంది. డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బీఎల్ఆర్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కార్యకర్తలు కొట్టుకున్నారు.

  • Zee Media Bureau
  • Feb 7, 2023, 08:42 AM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మరోసారి వర్గ పోరు భగ్గుమంది. డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బీఎల్ఆర్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కార్యకర్తలు కొట్టుకున్నారు.

Video ThumbnailPlay icon

Trending News