CM Jagan Comments: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పర్యటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. అక్కడే నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు సీఎం జగన్.
DK Aruna: తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్గా సాగుతున్నాయి. అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు.
CM Jagan Tour: రెండు రోజులపాటు సీఎం జగన్ సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి వైఎస్ఆర్ ఘాట్కు సీఎం జగన్ వెళ్లనున్నారు.
YS Sharmila: తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల జోరుగా జనంలో తిరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఆమె పాదయాత్ర వంద రోజులు దాటింది. 13 వందల కిలోమీటర్లు నడిచారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల యాత్ర ఖమ్మం జిల్లాలో సాగుతోంది.
Ys Sharmila on Kcr: తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పీడ్ పెంచారు. వరుస కార్యక్రమాలతో ప్రజలకు దగ్గర అవుతున్నారు. ఇప్పటికే ఆమె రెండు విడతలుగా పాదయాత్ర చేపట్టారు.
YS Sharmila Comments: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుటూ ముందుకు సాగుతున్నారు. గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న షర్మిల.. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.
M.Nageswararao Twit: ఆంధ్రప్రదేశ్ను ఉద్దేశించి సీబీఐ మాజీ డైరెక్టర్ చేసి ట్వీట్ సంచలనంగా మారింది. ఇప్పుడా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.
Sharmila comment: తెలంగాణలో అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల సీఎం కేసీఆర్ ఆలిండియా పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్కు వచ్చారు. దీనిని విపక్షాలు తప్పుపడుతున్నాయి.
CM Jagan Tour: దావోస్లో ఏపీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా టూర్ను కొనసాగిస్తున్నారు. రెండురోజూ కూడా పలువురు పారిశ్రామిక వేత్తలతో ఆయన సమావేశమవుతారని సీఎంవో అధికారులు తెలిపారు.
CM Jagan Comments: ఆంధ్రప్రదేశ్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు సంధించారు. సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న వీరిని రాష్ట్ర ద్రోహులు అని అనాలా లేక దేశ ద్రోహులని అనాలా అని ప్రశ్నించారు.
Ka Paul On Kcr: సంచనాలకు కేరాఫ్ గా నిలుస్తారు కేఏ పాల్. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. గల్లీ నుంచి అమెరికా అంశాలపై వరకు తనదైన శైలిలో స్పందిస్తుంటారు కేఏ పాల్. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేఏ పాల్ ఇటీవల కాలంలో తెలంగాణపై ఎక్కువ ఫోకస్ చేశారు.
YS Sharmila comments On Telangana CM KCR: ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని యూపీఏ మేనిఫెస్టోలో చేర్చిన ఘనత వైఎస్సార్ సొంతమన్నారు. కానీ వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో పరిస్థితులు లేవని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు.
Ys Sharmila: తెలంగాణలో ఇప్పుడు వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ సంచలనం కల్గిస్తోంది. త్వరలో పార్టీ ప్రకటన వెలువడనుంది. ఖమ్మం బహిరంగ సభ దీనికి వేదిక కానుంది. మరి ఖమ్మం తరువాత షర్మిల ఫోకస్ పెట్టనున్న మరో జిల్లా ఏంటనేది ఆసక్తిగా మారింది.
Vizag Development: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మండిపడ్డారు. బాబు పాలనంతా దోపిడీనేనని విమర్శించారు. హుద్హుద్ తుపాను వంకతో భూ రికార్డులు తారుమారు చేశారని గుర్తు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.