YSR Birth Anniversary: వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు సమసిపోయాయా? జగన్ , షర్మిల మధ్య రాజీ కుదిరిందా? వైఎస్ వివేకా కుటుంబంతోనూ సయోధ్య కుదిరిందా? అంటే దివంగత నేత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో జరిగిన పరిణామాలతో అవుననే తెలుస్తోంది.
YS Sharmila: తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల జోరుగా జనంలో తిరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఆమె పాదయాత్ర వంద రోజులు దాటింది. 13 వందల కిలోమీటర్లు నడిచారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల యాత్ర ఖమ్మం జిల్లాలో సాగుతోంది.
YS Sharmila Comments: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం ఆమె పాదయాత్ర చేస్తున్నారు. తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామ ప్రజలతో మాట - ముచ్చట నిర్వహించారు షర్మిల. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
Ys Sharmila on Kcr: తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పీడ్ పెంచారు. వరుస కార్యక్రమాలతో ప్రజలకు దగ్గర అవుతున్నారు. ఇప్పటికే ఆమె రెండు విడతలుగా పాదయాత్ర చేపట్టారు.
YS Sharmila Comments: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుటూ ముందుకు సాగుతున్నారు. గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న షర్మిల.. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.
Ys Sharmila On Revanth Reddy: వరంగల్ సభలో కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ పైనా ఘాటుగా స్పందించారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీకి రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ది లేదన్నారు.
YS Sharmila Protests Against KCR: తెలంగాణ సీఎం కేసీఆర్కి, ఆయన సర్కారుకి వ్యతిరేకంగా నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టిన వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల.. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Ys Sharmila Twit: ఏపీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సెగలను రేపుతోంది. దీనిపై ఇరు ప్రాంతాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. దీనిపై మంత్రి కేటీఆర్ సైతం స్పందించినా..అడ్డుకట్ట పడటం లేదు. తన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఐనా కౌంటర్ ఎటాక్లు ఆగడం లేదు. ఏపీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రులు, వైసీపీ నేతలు ఖండిస్తుంటే..ప్రతిపక్షాలు మాత్రం సపోర్ట్ చేస్తున్నాయి.
YS Sharmila: తెలంగాణలో రాజకీయాలు హీట్ మీద ఉన్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో ప్రత్యేక పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల ..కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలను తీవ్రతరం చేశారు. రెండో దఫా పాదయాత్రలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
Ys Sharmila Padayatra: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పునఃప్రారంభం కానుంది. ప్రజా సమస్యల్ని ప్రజల ముంగిటే తెలుసుకునేందుకు చేపట్టిన యాత్ర ఇలా కొనసాగనుంది.
YS Sharmila party in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఏర్పాటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆమె చేసిన కామెంట్స్ ఏమిటో చూడండి.
చేవెళ్ల నుండి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర ఎనిమిదవ రోజు పూర్తయ్యే సరికి మహేశ్వరం నియోజకవర్గానికి చేరుకుంది. షర్మిలతో పాటు ప్రముఖ టాలీవుడ్ యాంకర్ శ్యామల కూడా పాదయాత్రలో పాల్గొనటం విశేషం.
YSRTP chief YS Sharmila about Huzurabad bypolls: సీఎం కేసీఆర్ వల్ల ఉద్యోగం కోల్పోయిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఆయనపై తమ నిరసనను తెలియజేసేందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికలో (Huzurabad bypolls) పోటీ చేయడాన్ని ఓ మార్గం ఎంచుకున్నారని.. అయితే వారు నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చినప్పుడు, వారికి రోజుకో రకమైన రూల్ పెడుతూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిప్పి పంపిస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు.
Ys Sharmila Padayatra: తెలంగాణలో ఇప్పుడు పాదయాత్రల పర్వం నడుస్తోంది. కాంగ్రస్, బీజేపీలకు తోడు వైఎస్సార్టీపీ పాదయాత్ర చేపట్టనుంది. తెలంగాణలో ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.