Kalki Director Nag Ashwin: పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత నాగ్ అశ్విన్ కు సరిగ్గా సరిపోతుంది. కేవలం రెండే రెండు చిత్రాల అనుభవంతో తన కథ, కథనంతో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ వంటి నటులను మెప్పించడం మాములు విషయం కాదు. అంతేకాదు మూడో సినిమాతో ప్యాన్ ఇండియా డైరెక్టర్ గా సత్తా చూపెట్టాడు. ఇక ఈయన నటుడిగా కొన్ని సినిమాల్లో కూడా నటించాడు.
బాహుబలి ( Baahubali ) చిత్రం తర్వాత టాలీవుడ్ హీరో ప్రభాస్ స్టార్డమ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే. సాహో సినిమా తర్వాత ప్రభాస్ (Prabhas) మూడు పాన్ ఇండియా చిత్రాల్లో నటించనున్నాడు.
Prabhas 21 Movie Updates | దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. కింగ్కు సరిపడేంత క్వీన్ కావాలి కదా మరి. చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే దీపికా పదుకొనే. పిచ్చెక్కిద్దామంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఇదివరకే ప్రీ పొడ్రక్షన్ పూర్తయినట్లు తెలుస్తోంది.
బాహుబలి ప్రాజెక్టుల తర్వాత ప్రభాస్ సినిమాల మీద భారీగా అంచనాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో వచ్చిన సాహో కలెక్షన్లు రాబట్టినా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో మరో క్రేజీ ప్రాజెక్టుకు ప్రభాస్ ఓకే చెప్పాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.