TRS MLAs Poaching Case: తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ జరిపే విచారణపై బీజేపీకి ఏ మాత్రం నమ్మకం లేదని డికే అరుణ ప్రకటించారు. ఫామ్ హౌజ్ ఫైల్స్ కుట్రదారుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేదే తమ అనుమానం అని సందేహం వ్యక్తంచేశారు.
Bandi Sanjay About Raja Singh: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి బీజేపీనే పోటీ ఇస్తుందని, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపినే ప్రత్యామ్నాయం అని బండి సంజయ్ పేర్కొన్నారు. రాజాసింగ్ పై హైదరాబాద్ పోలీసులు మోపిన పీడీ యాక్టును తెలంగాణ హై కోర్టు కొట్టేయడాన్ని గుర్తుచేస్తూ బండి సంజయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
TRS MLAs poaching case: తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు ఏజెంట్లు వచ్చి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరిపినట్టుగా మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే.
Mallu Bhatti Vikramarka: నీళ్లు, నిధులు, నియామకాలు లాంటి సమస్యలను పారదోలే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందో.. టిఆర్ఎస్ ప్రభుత్వం అవే సమస్యలను, ఆత్మగౌరవాన్ని విస్మరించిందని మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు.
CM KCR Press meet: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపి కొనుగోలు చేయడానికి యత్నించిందని మొదటి నుంచి చెబుతూ వస్తోన్న సీఎం కేసీఆర్.. తాజాగా అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను బయటపెడుతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
KCR Allegations on BJP: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ తో పాటు బీజేపీ అగ్ర నేతలపై కేసీఆర్ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పందించారు.
KCR Press Meet: తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారును కూల్చేందుకు బీజేపి కుట్ర పన్నిందని మొదటి నుంచి చెబుతూ వస్తోన్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. తాజాగా మరో బాంబు పేల్చారు.
Telangana Raj Bhavan: తెలంగాణలోని రాజ్ భవన్ కి వ్యతిరేకంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడే వారు ఎవరైనా ఈ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని రాజ్ భవన్ కార్యాలయవర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.
Nirmala Sitharaman Slams KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి మంత్రాలు, తంత్రాలపై నమ్మకం ఎక్కువని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Bathukamma Sarees: బతుకమ్మ చీరల పంపిణి తెలంగాణ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న పథకం.దసరా పండుగ కోసం ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను కట్టుకోకుండా మహిళలు ఇతర పనుల కోసం వినియోగిస్తున్నారు.ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Minister Harish Rao: టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య బంధం మరింత బలపడుతోందా అంటే అవుననే అనిపిస్తోంది. అంతేకాదు.. ఈ బంధం ఇంతటితోనే ఆగకుండా.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై, మంత్రులపై వచ్చే విమర్శలను సీపీఐ తిప్పికొట్టే వరకు వెళ్లినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీరు చూస్తే అనిపిస్తోంది.
Mission Bhagiratha Scheme Wins Central govt Award: తెలంగాణలో ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వం నుండి మరోసారి అవార్డు వరించింది. మిషన్ భగీరథ పథకానికి కేంద్ర నుండి బూస్టింగ్ లభించడం ఇదేం మొదటిసారి కాదు.. గతంలోనూ మిషన్ భగీరథ పథకంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ప్రశంసల జల్లు కురిపించారు.
Kodandaram Slams KCR: కేసీఆర్ సర్కారు పోవాలంటే ప్రజల్లో మరో ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆంధ్రా పాలకులతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండాపోయిందని కోదండరామ్ ఆవేదన వ్యక్తంచేశారు.
Dussehra Holidays: తెలంగాణలో దసరా సెలవులపై నెలకొన్న గందరగోళానికి తెర పడింది. సెలవును కుదించారని వచ్చిన వార్తలపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే సెలవులు ఉంటాయని తెలిపింది.
Dasara holidays 2022 Schedule in Telangana: తెలంగాణలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు 14 రోజుల పాటు పాఠశాలలకు దసరా సెలవులు ఇస్తున్నట్టుగా ఇప్పటికే తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఉత్తర్వులు వెలువడిన సంగతి తెలిసిందే.
Hyderabad Liberation day: సెప్టెంబర్ 17.. తెలంగాణ స్టేట్ ఇండియన్ యూనియన్ లో కలిసిపోయిన రోజు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే.. తెలంగాణ స్టేట్ ప్రజలకు మాత్రం సెప్టెంబర్ 17న వచ్చింది. అయితే సంబరాలు చేసుకోవాల్సిన సెప్టెంబర్ 17 చుట్టూ తెలంగాణలో వివాదాలు అలుముకున్నాయి.
Hyderabad Liberation day: సెప్టెంబర్ 17న తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు. తెలంగాణ చరిత్రతో సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన రోజు. 1948, సెప్టెంబర్ 17న అప్పటి తెలంగాణ స్టేట్ ఇండియన్ యూనియన్ లో కలిసిపోయిన రోజు.
Harish Rao Speech in TS Assembly : లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపి ఇచ్చిన హామీలను ప్రస్తావించిన మంత్రి హరీశ్ రావు.. ఆయా హామీలు, పథకాలు, సంస్థల ఏర్పాటులో తెలంగాణకు దక్కింది ఏమీ లేదంటూ పెద్ద చిట్టాను చదివి వినిపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.