'రైతుబంధుతో రాయితీలన్నీ కనుమరుగు చేశారు'..కేసీఆర్ సర్కారుపై జీవన్ రెడ్డి పైర్

MLC Jeevan Reddy: కేసీఆర్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుబంధుతో రాయితీలన్నీ కనుమరుగు చేశారని ఆరోపించారు. 

  • Zee Media Bureau
  • Dec 27, 2022, 04:17 PM IST

MLC Jeevan Reddy: కేసీఆర్ సర్కారుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పైర్ అయ్యారు. రైతుబంధుతో రాయితీలన్నీ కనుమరుగు చేశారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో అందిన రాయితీలన్నీ ఎటు వెళ్లాలని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేయకపోతే ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ వడ్డీలకే సరిపోతుందని ఆయన అన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News