Malla Reddy College: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత తలెత్తింది. మల్లారెడ్డి కళాశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. MRCE మొదటి ఏడాది పరీక్షలు జరుగుతున్నాయి. అయితే విద్యార్థులకు ఉదయం పరీక్షకు హల్ టికెట్లు ఇవ్వలేదు యాజమాన్యం. దీంతో ఉదయం జరగాల్సిన పరీక్ష వాయిదా పడింది.
Osmania University: ఉస్మానియా యూనివర్శిటీ.. విద్యా కేంద్రం.. తెలంగాణ ఉద్యమ గడ్డ. లక్షలాది మంది విద్యార్థులను ఉన్నతవ్యక్తులుగా తీర్చిదిద్దిన సరస్వతి క్షేత్రం. తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన ఉస్మానియా యూనివర్శిటీ ఇప్పుడు అసాంఘిక శక్తులకు, అసాంఘిక కార్యకలాపాలకుఅడ్డాగా మారిందినే ఆరోపణలు వస్తున్నాయి. క్యాంపస్ లో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలతో విద్యార్థులు కలవరపడుతున్నారు.
Dr Subhash Chandra Success Secrets: గతం గురించి చింతనపడటం, భవిష్యత్ గురించి ఆందోళన చెందడం మానేసి వర్తమానంలో ఉండి జీవితాన్ని ఆస్వాదించండి అని అన్నారు ఎస్సెల్ గ్రూప్ చైర్మన్, రాజ్యసభ ఎంపీ డా సుభాష్ చంద్ర. వర్తమానంలో ఉండి జీవిత సత్యాన్ని అర్థం చేసుకుంటే జీవితంలో సగం బాధలు వాటంతట అవే తొలగిపోతాయని డా సుభాష్ చంద్ర అభిప్రాయపడ్డారు.
Tenth class students attack with knife on class mate : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో విద్యార్థులు రెచ్చిపోయారు. దుర్గాప్రసాద్ అనే పదో తరగతి విద్యార్థిపై మరో ఇద్దరు స్టూడెంట్స్ కత్తులతో దాడి చేశారు.
NRIs Helpdesk at RGIA: శంషాబాద్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్వహణ సంస్థ అయిన జీఎంఆర్తోపాటు.. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా ఈ హెల్ప్ డెస్క్ను నిర్వహించనున్నాయి.
Case on Puvvada Ajay Kumar: మంత్రి అజయ్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. విద్యార్థులను బెదిరించి వారికొచ్చే స్టైఫండ్ లాక్కుంటున్నారంటూ దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఖమ్మంలో మంత్రి అజయ్కు చెందిన మమతా కాలేజీపై ఆరోపణలు వచ్చాయి.
Pope Francis Apologises: పోప్ ఫ్రాన్సిస్ కెనడాలోని స్థానిక జాతుల ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రెండు దశాబ్దాల నాటి రెసిడెన్షియల్ పాఠశాల హత్యల వ్యవహారంపై తాజాగా స్పందించారు. తనను కలిసేందుకు వచ్చిన కెనడా స్థానిక జాతుల ప్రతినిధులతో తన ఆవేదన వ్యక్తం చేశారు.
Food Poisoning in School: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం విశ్వనగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో దారుణం జరిగింది. మధ్యాహ్న భోజనం తిన్న 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. అయితే విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని డీఈఓ రంగారెడ్డి వెల్లడించారు.
Parents hitting school Teacher. కన్న బిడ్డ లాంటి విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఓ ట్యూషన్ టీచర్ను పేరెంట్స్ దేహశుద్ధి చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో చోటుచేసుకుంది.
183 people reaches to India from Ukraine. ఉక్రెయిన్ నుంచి మరో 183 మంది భారత విద్యార్థులు సురక్షితంగా భారత గడ్డపై అడుగుపెట్టారు. ఆపరేషన్ గంగలో భాగంగా విద్యార్థులు ఆదివారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు.
గేట్ పరీక్షను (Graduate Aptitude Test in Engineering Exam) వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5 నుంచి గేట్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది.
200 TV Channels for Students "ప్రధాన మంత్రి ఈ విద్య" స్కీమ్లో భాగంగా విద్యార్థుల కోసం 200 ఎడ్యుకేషనల్ టీవీ ఛానెల్స్ రానున్నాయి. 1 నుంచి 12వ తరగతి చదివే వారందరికీ ఈ ఛానెల్స్ ఉపయోగకరంగా మారనున్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎపీ పాలిసెట్) రెండో విడత కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపుపై ఆదేశాలు జారీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Viral Video: హిమాలయాల్లో హిమపాతాలు సంభవించడం సాధారణం. కానీ ఇటీవల నేపాల్ లో మంచు పర్వతంపై వచ్చిన హిమపాతం ఇంతముందుకు ఎప్పుడూ చూడనంత పెద్దది. దీని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
TS PECET 2021 results declared: పీఈ సెట్ పరీక్షలకు హాజరైన వారిలో 96.99 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారని ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు. ఈ పరీక్షకు 3,087 మంది అభ్యర్థులు హాజరు కాగా 2,994 మంది అర్హత సాధించారని ఆయన తెలిపారు.
ABVP workers protests against Minister KTR: నారాయణపేట: మంత్రి కేటీఆర్ చేపట్టిన జిల్లా పర్యటనలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పట్టణ ప్రగతిలో భాగంగా పలు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ కాన్వాయ్ను ఏబీవీపీ కార్యకర్తలు (ABVP activists) అడ్డుకున్నారు.
Summer holidays for schools and colleges in Telangana: హైదరాబాద్: తెలంగాణలోని స్కూల్స్, కాలేజ్లకు సమ్మర్ హాలీడేస్ ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకాకం జూన్ 15తో వేసవి సెలవులు ముగియగా.. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా సంస్థలు తెరుస్తారా లేదా ? ఒకవేళ పునఃప్రారంభిస్తే క్లాసెస్ టైమింగ్స్ ఎలా ఉండనున్నాయనే సందేహాలతో అయోమయం నెలకొంది.
TS Model school entrance exam application last date: హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో తెలంగాణలోని మోడల్ స్కూల్స్లో అడ్మిషన్స్ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును మరోసారి పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.