Chandrababu Naidu New Official Residence Opens At Delhi: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి జాతకాన్ని మరోసారి మార్చివేశాయి. ఎన్డీయేకు తక్కువ సీట్లు రావడంతో కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో చంద్రబాబుకు విశేష ప్రాధాన్యం దక్కుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలో చంద్రబాబుకు ప్రత్యేకంగా నివాసం ఏర్పాటుచేశారు.
K Kavitha Illness Rushed To Deen Dayal Upadhyay Hospital: తెలంగాణ నాయకురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు.
Narendra Modi Twitter Followers Crossed 100 Million Milestone: ప్రపంచంలో ఏ నాయకుడికి సాధ్యం కాని రికార్డును ప్రధాని మోదీ సొంతం చేసుకున్నారు. ఎక్స్లో అత్యంత ఆదరణ కలిగిన వ్యక్తిగా ప్రత్యేకత సాధించారు.
KT Rama Rao Praises To Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయం సాధించారని కొనియాడారు. ఆయన సొంతంగా పోటీ చేసి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవని చెప్పి ఝలక్ ఇచ్చారు.
KT Rama Rao Challenge To Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు. రాజ్యాంగం పట్టుకుని బహిరంగ సభల్లో పాల్గొనడం కాదు రాజ్యాంగం తెలుసుకోవాలని హితవు పలికారు.
Danger 6 MLAs Party Change With K Keshava Rao Resignation: ఎంపీ పదవికి కేకే రాజీనామాతో పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాదంలో పడ్డారు. కేకే తీరుతో వారు కూడా తమ ఎమ్మెల్యేల పదవులను వదులుకోవాల్సిన పరిస్థితి.
Big Shock To Revanth Reddy: తనకు తిరుగులేదని భావిస్తున్న రేవంత్ రెడ్డికి పార్టీ సీనియర్లు భారీ షాకిచ్చారు. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నికలో రేవంత్ దూకుడుకు సీనియర్లు కళ్లెం వేశారు. దీంతో ఆ రెండు కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.
Team India Meets PM Narendra Modi: టీ20 ప్రపంచకప్ను గెలిచిన భారత జట్టు విజయోత్సహంతో స్వదేశం చేరుకోగా.. ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో వచ్చిన భారత ఆటగాళ్లను తన నివాసంలో కలుసుకుని వారితో కలిసి ప్రధాని టిఫిన్ చేశారు.
What Happening In Delhi Why Revanth Bhatti Chandrababu Meet With PM Modi: దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బిజీబిజీగా ఉన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకేరోజు ఢిల్లీలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది. వారిద్దరూ నిమిషాల వ్యవధిలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో సమావేశం కావడం కలకలం రేపుతోంది. ఏం జరుగుతోందని తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Team India Meets PM Narendra Modi In Delhi: పొట్టి ప్రపంచకప్ను కైవసం చేసుకున్న భారత జట్టు విజయోత్సహంతో స్వదేశం చేరుకుంది. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న భారత జట్టు నేరుగా ప్రధానమంత్రి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆటగాళ్లను అభినందించిన మోదీ అనంతరం వారిని విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
Nitish Kumar Demands Special Status: ముగిసిన అధ్యాయంగా భావిస్తున్న ప్రత్యేక హోదా మళ్లీ తెరపైకి వచ్చింది. నితీశ్ కుమార్ పార్టీలో తీర్మానం చేయడంతో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది.
Who Will Be New TPCC President: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరవుతారనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది. రేసులో చాలా మంది పోటీపడుతుండడంతో అధ్యక్ష రేసు రసవత్తరంగా ఉంది. మరి ఎవరు ఎంపికవుతారో..
Revanth Reddy Fire On Former CM KCR: ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాలపై స్పందించారు. రాష్ట్ర పాలనతోపాటు తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
YS Sharmila Meets Sonia Rahul And Priyanka Gandhi In Delhi: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో పర్యటించారు. పార్టీ అగ్ర నాయకులు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో సమావేశమయ్యారు. ఓటమి కారణాలు వివరించారు. ఏపీలో పార్టీ బలోపేతంపై అగ్ర నాయకత్వం షర్మిలకు సూచనలు చేశారు.
Narendra Modi Praises On JanaSena Chief Pawan Kalyan At NDA Meet: ఏపీ ఎన్నికల్లో వంద శాతం ఫలితం పొందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కాదు తుఫాన్ అంటూ ప్రశంసించారు.
Chandrababu Naidu Big Shock INDI Alliance: ఎన్నికల్లో గతానికన్నా అధిక స్థానాలు గెలుపొందడం.. తమ మిత్రపక్షాలు కూడా అధిక సీట్లు కొల్లగొట్టడంతో అధికారంపై ఆశతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు భారీ షాకిచ్చారు.
Narendra Modi Ready To Take New Delhi: ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మెజార్టీ దాటి సీట్లు రావడంతో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Sonia Gandhi Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ హాజరుకానున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడంతో ఆమె జూన్ 2వ తేదీన జరగనున్న సంబరాలకు ఆమె హాజరయ్యేందుకు ఆసక్తి కనబర్చారు. ఈ మేరకు సోనియా పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది.
Kishan Reddy Hopes BJP Getting Majority MP Seats In Telangana: తమపై రేవంత్ రెడ్డి చేసిన దుష్ప్రచారం చూసి ప్రజలు నవ్వుకున్నారని.. ప్రజలంతా నరేంద్ర మోదీకే అండగా నిలిచారని.. అత్యధిక స్థానాలు సాధిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.