Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరింత దూకుడు పెంచింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేసింది. అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డితో పాటు జీఎం వినయ్ బాబును అరెస్ట్ చేసింది.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ లింకులు బయటపడ్డాయి. తెలంగాణకు చెందిన మద్యం వ్యాపారులే కథ నడిపారని సీబీఐ విచారణలో తేలింది. లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని ఢిల్లీ బీజేపీ ఎంపీ ఆరోపించడం కలకలం రేపింది. తనపై వచ్చిన ఆరోపణలను కవిత ఖండించినా.. బీజేపీ నేతలు మాత్రం ఆమె టార్గెట్ గానే విమర్శలు చేస్తున్నారు.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఇవాళ ఢిల్లీ డివ్యూటీ సీఎం సిసోడియా, రామచంద్ర పిళ్లైని కలిపి ప్రశ్నించనుంది సీబీఐ.ఈ పరిణామం అటు ఢిల్లీ, ఇటు తెలంగాణ రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశ రాజధానిలో రాజుకున్న ఈ నిప్పు బోయినపల్లి అభిషేక్రావు అరెస్టుతో హైదరాబాద్లోనూ మంటలు రేపుతోంది. ఇదే కేసులో నిందితుడైన రామచంద్ర పిళ్లై కూడా సీబీఐ ఎదుట హాజరవ్వాల్సి రావడంతో సరికొత్త పరిణామాలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి.
Dehi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐతో పాటు ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. లిక్కర్ స్కాంలో తెలంగాణ లింకులు బయటపడ్డాయి. ఎమ్మెల్సీ కవిత డైరెక్షన్ లోనే లిక్కర్ స్కాం జరిగిందని ఢిల్లీ బీజేపీ ఎంపీ ఆరోపించారు
MLC Kavitha: లిక్కర్ స్కాంలో కవిత పేరు రావడంతో సీఎంకేసీఆర్ కూడా అసహనంగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ నిర్వహించిన పలు సమావేశాల్లో కవిత కనిపించలేదు.ఈ సమయంలో కీలక పరిణామం జరిగింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఆమె ఉన్నారు
Boinpally Abhishek Rao Arrest : ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా బోయినపల్లి అశోక్ రావు అరెస్ట్ తెలంగాణలో ప్రకంపనలు మొదలయ్యాయి.అయితే ఈ అరెస్ట్ తరువాత ఎవరి అరెస్ట్ ఉంటుందో అని అంతా అనుకుంటున్నారు. అసలే ఈ కుంభకోణంలో కవిత పేరు మొదటి నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
Delhi Liquor Scam: ఇండోస్పిరిట్ అకౌంట్ నుండి 3.85 కోట్ల రూపాయలు అభిషేక్ బోయిన్పల్లి ఖాతాలో చేరాయని సిబిఐ ఆరోపించింది. ఈ నగదు బదిలీపై అభిషేక్ ఎలాంటి పత్రాలు చూపించలేదని కోర్టుకు తెలిపింది.అభిషేక్ కు 5 రోజుల కస్టడీ కోరింది సీబీఐ. అయితే మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.
Delhi Liquor Scam:ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ మరింత దూకుడు పెంచింది. హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసింది. బోయినపల్లి అభిషేక్ రావు గతంలో ఎమ్మెల్సీ కవిత దగ్గర పని చేశారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కాంలో తెలంగాణ నుంచి తర్వాత ఎవరూ అరెస్ట్ అవుతారన్నది ఆసక్తి గా మారింది.
Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి.మీడియా హౌజ్ తో పాటు అధికార పార్టీ ముఖ్య నేతల సన్నిహితులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతుండటంతో త్వరలోనే కీలక పరిణామాలు జరగనున్నాయనే ప్రచారం సాగుతోంది.
TRS MLC Kavitha meets Governor Tamilisai at Shamshabad Bathukamma Festival Celebrations. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే గవర్నర్ తమిళిసై పూజకు వెళ్లడంతో.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
TARGET TRS : ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరబాద్ లింకులు బయటపడటం.. సీబీఐ అరెస్టులు మొదలు కావడంతో కొందరు టీఆర్ఎస్ నేతలు తమ ఫోన్లు స్విచ్చాఫ్ చేశారని తెలుస్తోంది. కొందరు నేతలు తమ అనుచరులకు కూడా అందబాటులో లేరట. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే నేత కుటుంబ సభ్యుడిపైనా ఆరోపణలు వస్తుండగా.. సదరు నేత ఫోన్ స్విచ్చాఫ్ అయిందనే వార్తలు వస్తున్నాయి
Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలన పరిణామం జరిగింది. తొలి అరెస్ట్ జరిగింది. ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్రకు చెందిన వ్యాపారి విజయ్ నాయర్ ను సీబీఐ అరెస్ట్ చేసింది.
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన లిక్కర్ స్కాంలో సోమవారం నుంచి ఢిల్లీలో విచారణ జరపనున్నారు ఈడీ అధికారులు. ఈ కేసులో రాజకీయ ప్రముఖుల లింకులు తేలడంతో వాళ్లు ఎవరన్నది తేల్చే పనిలో ఈడీ ఉందని తెలుస్తోంది.
TARGET KCR FAMILY: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? కల్వకుంట్ల కుటుంబ సభ్యుల బినామీల చిట్టా కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలో ఉందా? బడాబాబులు జైలుకు వెళ్లడం తప్పదా? అంటే తెలంగాణలో తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. కేంద్ర మంత్రులు సహా తెలంగాణ బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నట్లుగానే కేసీఆర్ కుటుంబానికి చెందిన ముఖ్యులు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమంటున్నారు.
ED RAIDS: ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి హైదరాబాద్ లో ఈడీ జరుపుతున్న సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. కొన్ని రోజులుగా తనిఖీలు చేస్తున్న ఈడీ అధికారులు సోమవారం కరీంనగర్ జిల్లాకు చెందిన బల్డర్ వెన్నమనేని శ్రీనివాస్ ను అదుపులోనికి తీసుకున్నారు.
TARGET KCR FAMILY: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? కల్వకుంట్ల కుటుంబ సభ్యుల బినామీల చిట్టా కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలో ఉందా? బడాబాబులు జైలుకు వెళ్లడం తప్పదా? అంటే తెలంగాణలో తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం మరోసారి హైదరాబాద్ లో ప్రకంపనలు రేపుతోంది. పది రోజుల్లో రెండుసార్లు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత సంబంధీకుల్లో ఒకరిగా ఉన్న శ్రీనివాసరావును అదుపులో తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.