Lok Sabha Election 2024: గులాబీ బాస్ తదుపరి కార్యాచరణ ఏంటి..? ఒక పక్క కాంగ్రెస్ దూకుడు పెంచుకుంటే కేసీఆర్ మౌనంగా ఎందుకు ఉన్నారు..? మళ్లీ కేసీఆర్ తన మార్క్ పాలిటిక్స్ ఎప్పుడు చూపిస్తారు..? ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు గులాబీ అధినేత సిద్ధమవుతున్నారు.
Former CM KCR Helath Update: మాజీ సీఎం కేసీఆర్ అర్ధరాత్రి తన ఫామ్హౌస్లో కాలు జారి కిందపడ్డారు. దీంతో ఆయన ఎడమ కాలికి గాయమైంది. ఆయన వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు.
Anasuya on KTR: తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉండే నటి అనసూయ. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ ఎలక్షన్స్ లో ఓడిపోయిన తరువాత కేటీఆర్ వేసిన పోస్ట్ కి స్పందించిన అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది..
AP vs Telangana: తెలంగాణలో ప్రభుత్వం మారింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుంది. ఏపీకు మిత్రపక్షంగా ఉండే ప్రభుత్వం పోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వంతో ఏపీ ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hi Nanna promotions: నాని ఏ సినిమాకి చేయనంత విభిన్నంగా తన తదుపరి సినిమా హాయి నాన్నకి ప్రమోషన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఇమిటేట్ చేస్తూ తన సినిమాని నాని ప్రమోట్ చేసిన తీరు చూస్తే మనందరికీ నాని నిజంగానే నేచురల్ స్టార్ అనిపించక మానదు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది, విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ బిజీ బిజీ గా మారుతున్న నేపథ్యంలో మిర్యాలగూడ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ గారు ప్రసంగించారు. ఆ వివరాలు..
ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు విమర్శలకు ప్రతి విమర్శలు చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి ''క్వీన్ ఎలిజబెత్ రాణి'' అంటూ ఎమ్మెల్సీ కవిత సంబోదించటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ వివరాలు
ఎన్నికల సమరంలో అన్ని పార్టీలు యాక్టివ్ గా ప్రచారాలన్ని కొనసాగిస్తున్నాయి. అటు బీజేపీ, కాంగ్రెస్ మరియు ఇటు అధికార బిఆర్ఎస్ పార్టీలు ఏ మాత్రం తగ్గకుండా ప్రజలను ఆకర్షించటానికి ప్రయత్నిస్తున్నాయి. దుబ్బాకలో జరిగిన నారీశక్తి వందన కార్యక్రమంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ..
మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు.. ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నరు. తెలంగాణాకి వచ్చే వారందరికీ స్వాగతం.. వచ్చి ఇక్కడి అభివృద్ధిని చూసి వెళ్ళండి అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు.
గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ మంచి అభివృద్ధి పథంలో నడుస్తుంది. ప్రలోభాలకు గురవ్వకుండా వరుసగా మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అని కరీంనగర్ లో జరిగిన ప్రజాఆశీర్వాద సభలో కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణాలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రముఖ పార్టీలు పరస్పరం విమర్శలు.. ఛాలెంజ్ లు చేసుకుంటున్నాయి. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆ వివరాలు..
Aasara Pensions: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ బాటలో పయనిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి ప్రస్తావించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే! రానున్న ఎన్నికల్లో తామే ప్రభుత్వాన్ని నిర్మించబోతున్నట్లు.. దక్షణ భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వరుసగా 3 సార్లు ఎన్నిక అవ్వలేదు.. కానీ మేము చేసి చూపిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
సికింద్రాపూర్ లో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రధాని మోడీ ఆపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు.
Minampalli Hanmantha Rao: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు, ఆయన కొడుకు రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. భువనగిరి నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నక్క ప్రభాకర్ కూడా వారితో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.