తనలో ఆల్ రౌండ్ నైపుణ్యం ఉందని, బ్యాట్తోనూ సత్తాగలనన్న నమ్మకం తనకు ఉందన్నాడు టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్. తాజాగా లంకతో జరిగిన టీ20లో రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించాడు.
భారత్, శ్రీలంక మధ్య మూడు టీ-20ల సిరీస్లో భాగంగా పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (MCA stadium) లో జరిగిన ఆఖరి టీ-20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్ భారత్ వశమైంది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్కు దిగింది.
ఆదివారం ముంబై వాంఖేడ్ స్టేడియంలో మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టీమిండియా వరుసగా రెండు విజయాలతో జోరుమీదుండగా.. శ్రీలంక ఎలాగైనా ఈ ఒక్క మ్యాచ్ అన్నా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది.
శ్రీలంకపై భారత బౌలర్లు బౌలింగ్ తో చెరిగిపోతున్నారు. 21/1 ఓవర్ నైట్ స్కొర్ తో నాగ్ పూర్ లో సోమవారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకకు భారత బౌలర్లు జడేజా, ఇషాంత్ శర్మ బౌలింగ్ తో విజృంభించారు.
నాగ్పూర్ లో జరుగుతున్న భారత్-శ్రీలంక రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 176.1 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 606 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.
నాగ్పూర్ లో జరుగుతున్న భారత్-శ్రీలంక రెండో టెస్టు లో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. తన బ్యాటింగ్ తో శ్రీలంకకు ముచ్చెమటలు పట్టిస్తూనే.. అనేక రికార్డులను తిరగరాశాడు.
పుజారా.. భారత గడ్డ మీద వేగంగా 3000 పరుగులు చేసిన భారత బ్యాట్స్ మెన్ గా రికార్డులోకెక్కాడు. ఈ రికార్డును అతను 53 ఇన్నింగ్స్ ల్లో సాధించి.. సచిన్ రికార్డును బ్రేక్ చేసాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.