NATO Summit: చైనాకు వ్యతిరేకంగా ప్రపంచదేశాలు గళమెత్తుతున్నాయి. చైనాను లక్ష్యంగా చేసేందుకు మొన్న జీ-7 దేశాల సమావేశం..ఇప్పుడు నాటో దేశాల సమావేశం తీర్మానిస్తున్నాయి. ఆ దేశంతో ఉన్న ముప్పు గురించి హెచ్చరిస్తున్నాయి.
AP Three Capital Issue: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశం మరోసారి తెరపైకొచ్చింది. విశాఖపట్నంకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్పై రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Singapore Aid: కరోనా సంక్షోభ సమయంలో భారత్కు విదేశీ సహాయం అందుతోంది. ముఖ్యంగా మిత్రదేశాల్నించి అత్యవసర సేవలు అందుతున్నాయి. సింగపూర్ నుంచి భారీగా క్రయోజనిక్ ఆక్సిజన్ సముద్రమార్గం ద్వారా విశాఖకు చేరింది.
Vaishnav Tej: ఉప్పెన సినిమా సృష్టించిన విజయం అంతా ఇంతా కాదు. పేరుకు తగ్గట్టే ఉప్పెనంత విజయం మూటగట్టుకుంది. అందుకే ఆ హీరో హీరోయిన్లకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. వైష్ణవ్ తేజ్ తాజాగా మరో సినిమాకు సైన్ చేశాడట. ఆ సినిమాలో వైష్ణవ్ తేజ్ ఎలా కన్పించబోతున్నాడనేదే ఆసక్తిగా మారింది.
Zomato Medicine Service: జొమాటో ఇప్పుడు కరోనా సేవలందించేందుకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో వినియోగదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉధృతి సమయంలో సరికొత్త నిర్ణయం అమలు చేస్తోంది.
Vakeel Saab Movie: దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో సినీ పరిశ్రమ మరోసారి ఓటీటీ ప్లాట్ఫామ్ను ఆశ్రయిస్తోంది. థియేటర్లు ఒక్కొక్క ప్రాంతంలో మూతపడుతుండటంతో ఇప్పటికే విడుదలైన సూపర్ హిట్ సినిమాలు కూడా అదే బాటపడుతున్నాయి.
Corona crisis period: సంక్షోభం అవకాశాల్ని సృష్టిస్తుంది. కష్టాలుంటేనే పరిష్కారం కన్పిస్తుంది. అదే జరిగింది కరోనా సంక్షోభ సమయంలో. కరోనా వైరస్ మహమ్మారి దేశ ఆర్ధిక వ్యవస్థకు నష్టం కల్గించడమే కాకుండా కొత్త అవకాశాల్ని చూపించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా శుభవార్తే. పెండింగులో ఉన్న మూడు డిఏల చెల్లింపుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా కష్టకాలంలో డీఏ చెల్లింపుకు అంగీకరించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) బారిన పడి నిత్యం వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా బారిన పడి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేస్తే కొంతమందినైనా రక్షించుకోగలం.. కాపాడుకోగలం..
కరోనా సంక్షోభం ( Corona crisis ) లో సైతం భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ( Infosys ) లాభాల్ని ఆర్జించింది. తొలి త్రైమాసికం ( First Quarter ) ముగింపులో గత ఏడాదితో పోలిస్తే 12 శాతం వృద్ధితో మెరుగైన ఫలితాల్ని సాధించింది. క్యూ 1 లో భారీ డీల్స్ సాధించడమే నికర లాభాలకు కారణమని కంపెనీ వెల్లడిస్తోంది.
కరోనాపై యుద్ధంలో భాగంగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరూ తమ ఇళ్లలో విద్యుత్ దీపాలు ఆపేసి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి కరోనాపై యుద్ధం చేస్తోన్న వీరులకు మద్దతు పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు.
ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న కరోనావైరస్ ఇప్పటికే లక్షలాది మందికి సోకింది. మీరు చేసే అజాగ్రత్తల వల్ల వ్యాప్తి తీవ్రతరమవుతోందని మీకు తెలుసా? సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైన ప్రచారం కలిపిస్తున్నప్పటికీ మీరు అనుకోకుండా కొన్ని తప్పులు
కరోనా సంక్షోభంతో (Corona crisis)కొట్టుమిట్టాడుతోన్న ప్రపంచ దేశాలు ఎలా ఎదుర్కోవాలో మదనపడుతున్నాయి. ఓ వైపు కరోనా మరణాల సంఖ్య తక్కువే ఉన్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన కలిగించే విషయమని నిపుణులు అంటున్నారు. ఇరాన్, ఇటలీలో
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.