Ap assembly election results 2024: ఏపీలో ప్రజలు నారా లోకేష్ కు సంచలన విజయం ను కట్టబెట్టారు. మంగళగిరిలో 39 ఏళ్ల తర్వాత టీడీపీ ఇక్కడ సంచలన విజయంను నమోదు చేసినట్లైంది. ఈ రికార్డు వైఎసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లు చెప్పుకొవచ్చు.
Ap assembly election results 2024: ఏపీలో కూటమి ప్రభంజనాన్ని క్రియేట్ చేసింది. ప్రజలు కూటమికి ఈసారి భారీ ఎత్తున మెజార్టీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లేముందు చంద్రబాబు ప్రెస్ మీట్ లో మాట్లాడారు.
Revanth Reddy And Former CM KCR Wishes To Chandrababu And Pawan Kalyan AP Victory: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై పొరుగు రాష్ట్రం తెలంగాణ రాజకీయ ప్రముఖులు స్పందించారు. రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ స్పందించి విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
Ap assembly election results 2024: ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఈసారి ఏపీ ఎన్నికలలో వినూత్నంగా తీర్పు నిచ్చారు. ఏపీలో వైఎస్సార్సీపీ కేవలం 175 స్థానాలకు గాను కేవలం 10 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో వైఎస్సార్పీకి ఇది ఊహించని షాక్ గా చెప్పుకొవచ్చు.
AP Elections 2024 Chandrababu family winning celebrations: ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి అనుహ్య విజయం సాధించింది. ఈ నేపథ్యలో చంద్రబాబు తన ఫ్యామిలీతో విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఆ ఫోటోలు చూద్దాం.
Loksabha election results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలలో ప్రజలు ఊహించని తీర్పును ఇచ్చారు. ఏపీలో ప్రజలు కూటమికి భారీ మెజార్టీతో గెలిపించారు. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీకూడా ఖరారు అయిపోయింది.
Ap Assembly elections results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు కలలో కూడా ఊహించని తీర్పును ఇచ్చినట్లు తెలుస్తోంది. కూటమిని ఈసారి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు.
AP Elections 2024 chandrababu naidu: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించింది. టీడీపీ జనసేన కూటమితో ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మొత్తం 175 సీట్లలో పోటీ చేసిన టీడీపీ, ప్రత్యర్థి వైసీపీపై అత్యధిక సీట్టు సాధించి చారిత్రాత్మక విజయం సాధించింది. నారా చంద్రబాబు నాయుడు విజయ ప్రస్థానం ఇదే..
Loksabha elections results 2024: ఏపీలో కూటమి దూసుకుపోతుంది. ఇప్పటికే కూటమి అభ్యర్థులు 155 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు వైఎస్సార్సీపీకి బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Chandrababu Naidu Full Confidence On Winning In Elections: ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో తమదే విజయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన ఆయన పార్టీ నాయకులతో ఈ విషయం చెప్పారు.
After Vacation YS Jagan CBN Pawan And Other Political Leaders When Return To AP: ఎన్నికల సమరం ముగిసింది.. ఇక ప్రజా తీర్పు రావడమే ఆలస్యం. కొంచెం విరామం లభించడంతో దేశ, విదేశాలకు వ్యక్తిగత పర్యటనల కోసం వెళ్లిన రాజకీయ నాయకులు తిరుగుముఖం పడుతున్నారు. జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితర ముఖ్య నాయకులు ఏపీకి తరలివస్తున్నారు.
AP Assembly Elections 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడత భాగంగా తెలంగాణలోని 17, ఏపీలో 25 సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాలుకు పోలింగ్ ప్రారంభమైంది. ఇక ఆంధ్ర ప్రదేశ్లో 175 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
4th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడత భాగంగా తెలంగాణలోని 17, ఏపీలో 25 సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాలుకు పోలింగ్ ప్రారంభమైంది.
Political Party Chiefs Where Cast Their Votes In AP Elections: ఓటేసేందుకు ప్రజలంతా స్వస్థలాలకు చేరుకుంటుండగా.. ఆయా రాజకీయ పార్టీల నాయకులు కూడా తమ ఓటు ఉన్న ప్రాంతాలకు వెళ్లారు. సీఎం జగన్ పులివెందులలో ఓటు వేయనున్నారు.
Chandrababu Naidu Biopic - Telugodu: తెలుగు రాష్ట్రాల్లో ఇపుడు రాజకీయ వేడి రాజుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగున్నాయి. అటు ఏపీలో అసెంబ్లీకి ఎలక్షన్స్ జరగున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు పొలిటికల్ మూవీస్తో హీట్ పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బయోపిక్ తెలుగోడు పేరుతో యూట్యూబ్లో విడుదలై సంచలనం రేపుతోంది.
CBN Losing In Kuppam Laxmi Parvathi Prediction: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఓడిపోతున్నాడని మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చెప్పారు. ఒక సామాన్యుడి చేతిలో అతడు ఓడిపోబోతున్నాడని వెల్లడించారు. మూడు దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏమీ చేయలేదని.. సీఎం జగన్ కుప్పం అభివృద్ధి చేశారని వివరించారు.
CBN Did Not Passed 7th Class Laxmi Parvathi Alleges Is True: కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడని మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి జోష్యం చెప్పారు. అసలు చంద్రబాబు ఏడో తరగతి కూడా పాస్ కాలేదని సంచలన ఆరోపణలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.