Bandi Sanjay vs CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేసిందేం లేదన్నారు.
BJP vs TRS: హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం తర్వత అధికార టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ విమర్శల జోరు పెంచింది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Amit Shah Nirmal meeting speech highlights, September 17 in Telangana history: సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సంగా అధికారికంగా నిర్వహిస్తాం అని ప్రకటించిన కేసీఆర్ వాగ్దానం ఏమైందని అమిత్ షా ప్రశ్నించారు. కేసీఆర్ ఎవరికి భయపడుతున్నాడు ? ఎందుకు భయపడుతున్నాడు ? తెలంగాణ నిజాం పరిపాలనలో ఉన్నప్పుడు నిర్మల్లో (Nirmal) 1000 మందిని ఉరితీసిన విషయం సీఎం కేసీఆర్కు గుర్తురావడంలేదా అని నిలదీశారు.
Motkupalli Narasimhulu: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ను బీజేపీలో చేర్చుకునే విషయంలో తనకు ఒక మాట కూడా చెప్పలేదన్న మోత్కుపల్లి నర్సింహులు.. ఈటల రాజేందర్ లాంటి అవినీతిపరుడిని పార్టీలో చేర్చుకుని హుజూరాబాద్ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తంచేశారు.
Bandi Sanjay about CM KCR's districts tours: హైదరాబాద్: సీఎం కేసీఆర్ బీజేపికి భయపడ్డారని, అందువల్లే ఇటీవల గడీల నుంచి బయటికి వచ్చి జిల్లాల్లో పర్యటిస్తున్నారని బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు (Huzurabad bypolls) సహా వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు బీజేపికే పట్టం కట్టబోతున్నారని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.
TTDP chief L Ramana party change news:హైదరాబాద్: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని, ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు ఆయన్ని కలిసి మంతనాలు జరపగా.. వారికి రమణ సానుకూలంగా స్పందించారని ఇటీవల వార్తలొచ్చాయి. ఈటల రాజేందర్ (Etela Rajender) పార్టీ వీడటంతో ఖాళీ అయిన బీసీ నేత స్థానాన్ని ఎల్ రమణతో భర్తీ చేయాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భావిస్తున్నారనే టాక్ వినిపించింది.
Harish Rao slams Etela Rajender:హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీలో మంత్రి హరీష్ రావు తన కంటే ఎక్కువ అవమానాలపాలయ్యారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. Etela Rajender తనకు నైతిక బలం, మద్దతు పెంచుకోవడం కోసం నా భుజాలపై తుపాకీ పెట్టి కాల్చాలనుకుంటే అది ఆయన పొరపాటే అవుతుందని మంత్రి హరీష్ రావు స్పష్టంచేశారు.
Tolivelugu journalist Raghu arrested: సూర్యాపేట: తొలివెలుగు జర్నలిస్ట్ రఘును అరెస్ట్ చేసిన సూర్యాపేట జిల్లా మఠంపల్లి పోలీసులు ఆయన్ను గురువారం హుజుర్ నగర్ సివిల్ జడ్జి ఎదుట హజరుపర్చారు. గుర్రంపోడు భూముల కేసులో గతంలో జర్నలిస్టు రఘుపై కేసు నమోదైందని, ఆ కేసు విచారణలో భాగంగానే రఘును అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచామని మఠంపల్లి పోలీసులు తెలిపారు.
Etela Rajender to join BJP: హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని ఆయనతో పడని బీజేపి నేతలు అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ (BJP MLA Raja Singh) తనదైన స్టైల్లో స్పందించారు.
BJP slams CM KCR over his Kukka remarks on women: నాగార్జున సాగర్ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తుండగా.. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడానికి స్టేజీ వద్దకు వచ్చిన మహిళలపై సీఎం కేసీఆర్ దురుసుగా మాట్లాడటాన్ని బీజేపి నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. నాగార్జున సాగర్ సభలో సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళలపైకి అక్కడే ఉన్న TRS party కార్యకర్తలను ఉసిగొల్పే విధంగా CM KCR వ్యవహరించారని బీజేపి నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Lathi charge at Gurrambodu thanda during protest by BJP: సూర్యాపేట: మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులైన గిరిజనులకు గుర్రంబోడులోని 540 వ సర్వే నెంబర్లో దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వం భూములు కేటాయించింది.
Balka Suman On Bandi Sanjay Kumar: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ను లక్ష్యంగా చేసుకుని అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ను అవహేళ చేస్తూ మాట్లాడుతుంటే ఊరుకునేది లేదంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ని హెచ్చరించారు.
BJP Telangana Chief Bandi Sanjay Kumar: తమతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 30 మంది వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారని, బీజేపీ శ్రేణులతో టచ్లో ఉన్నారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చాటిన బీజేపిలోకి కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయంతో పాటు గ్రేటర్ ఎన్నికల్లో చెప్పుకోదగిన సంఖ్యలో స్థానాలు సొంతం చేసుకోవడంతో ఆ పార్టీ మరింత నూతనోత్సాహంతో ముందుకు దూసుకెళ్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ( GHMC Elections 2020 ) ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ను నిలువరించిన రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి అగ్ర నాయకత్వం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించి ఉండుంటే మేయర్ పదవి బీజేపి కైవసం అయ్యుండేది అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల (GHMC Elections 2020) ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ఆదివారం హైదరాబాద్కు చేరుకున్నారు. ముందుగా హోంమంత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు (GHMC Elections 2020) డిసెంబరు 1న జరగనున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay Kumar ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు (GHMC Elections 2020) సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలన్ని ప్రచారంలో దూసుకెళ్తూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, ఎంఐఎం పార్టీ నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi)పై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.